తన హత్యకు అఖిల ప్రియ కుట్ర పన్నారంటూ ఏవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘ఏవీ సుబ్బారెడ్డి కి మాకు వ్యక్తిగతంగా కొద్దిగా విభేదాలు వచ్చాయి. అందువల్ల తనపై హత్యకు కుట్ర పన్నామంటూ మాపై నిందలు వేస్తున్నారు. విచారణ చేపట్టకముందే పోలీసులు నన్ను ఏ4, నా భర్తను ఏ5 ముద్దాయిలుగా ఎలా పరిగణిస్తారు. విచారణకు మేము ఎప్పుడైనీ సిద్ధంగా ఉన్నాం. నా భర్తకు నోటీసులు రావడంతో కేసు మా వైపు మళ్ళుతుందనే ముందస్తు బెయిల్ అప్లై చేశాం. సుబ్బారెడ్డిని హత్య చేయాల్సిన అవసరం మాకు లేదు. ఆయనతో మాకు ఆర్థిక లావాదేవీలు లేవు. నిజంగా సుబ్బారెడ్డిని హత్య చేయిస్తే ఆయన ఆస్తి మొత్తం సుబ్బారెడ్డి కుటుంబానికే చెందుతుంది కానీ మాకు వచ్చేదేం లేదు.
ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డకు వచ్చి రాజకీయాలు చేస్తే స్వాగతిస్తాం. వైసీపీకి వ్యతిరేకంగా గంగుల, ఇరిగెల కుటుంబాలకు పోటీగా రాజకీయం చేస్తే కూడా స్వాగతిస్తాం. కానీ ప్రభుత్వం మారాక అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజకీయంగా అడ్డు వస్తున్నానని సుబ్బారెడ్డి భావిస్తున్నరు కానీ నేనెప్పుడు ఆయనకు అడ్డు రాలేదు. ఎన్నికల్లేని సమయంలో ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ గురించి, టికెట్ గురించి సుబ్బారెడ్డి మాట్లాడటం పలు అనుమానాలకు తావిస్తోంద’ని అఖిలప్రియ అన్నారు.
654641 450607How significantly of an significant content, maintain on penning significant other 764616
357524 5934791 can undertake all sorts of advised excursions with assorted limousine functions. Various offer excellent courses and a lot of can take clients for just about any ride your bike over the investment banking area, or even for a vacation to new york. ??????? 680551