రిపబ్లిక్డే రోజున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కత్తులతో ఆందోళన చేసిన కీలక నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మణిందర్ సింగ్ ఎర్రకోట వద్ద కత్తులతో సంఘవిద్రోహ శక్తులను హింసకు ప్రేరేపించనట్లు వీడియోలో గుర్తించిన మీదట అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై వీడియోలు, ఫొటోలను గతంలోనే విడుదల చేసిన పోలీసులు నిందితుడిని మోస్ట్ వాంటెడ్గా ప్రకటించారు. దీంతో మణీందర్ ను ఫిబ్రవరి 16 సాయంత్రం పిఠాంపుర బస్టాప్ వద్ద అరెస్టు చేశారు.
మణీందర్ కారు ఏసీ మెకానిక్గా పనిచేస్తూ కత్తిసాము శిక్షణ స్కూల్ కూడా నడుపుతున్నాడు. జనవరి 26న అనుచరులతో కలిసి పక్కా ప్రణాళికతోనే ఆందోళనలో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘఠనకు ముందు మణిందర్ సింగ్ సింఘ్ సరిహద్దుకు పలుమార్లు వెళ్లినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడని డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపారు. మణీందర్ నుంచి 4 అడుగుల పొడవున్న రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
492441 261947Wow! This could be 1 certain with the most helpful blogs Weve ever arrive across on this subject. Basically Superb. Im also an expert in this subject therefore I can comprehend your effort. 934463
264816 648304I genuinely enjoyed this. It was extremely educational and useful. I will return to examine on upcoming posts 339643
476206 792454You ought to join in a contest for starters with the highest quality blogs online. I will recommend this page! 533211