ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఎబీ వెంకటేశ్వరరావు వైకాపా ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తున్నాడు. గత నెల 19వ తారీకున ఎంపీ విజయసాయిరెడ్డికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇంటిలిజెన్స్ పోస్ట్ నుండి తప్పించారంటూ ఆయన ఆరోపిస్తున్నాడు. తనపై కక్ష కట్టి ప్రభుత్వం చేతిలో ఉంది కదా అని కేంద్రంకు ప్రతిపాధనలు పంపించి నన్ను తొలగించేలా చేశారు అంటూ ఎబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా తనను నిర్ధాక్షిణ్యంగా తొలగించిందన్నాడు.
నిఘా పరికరాలను కొనుగోలు చేసిన విషయంలో అవినీతికి పాల్పడ్డట్లుగా ఈయనపై ఏపీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. కొందరు అధికారులతో ఈయనపై తప్పుడు సాక్ష్యాలు చెప్పింది కేసు నమోదు చేశారంటూ ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. శాఖ పరమైన విచారణ ఇప్పటికే జరుగుతుంది. మరో వైపు సుప్రీం కోర్టులో ఎబీవీ న్యాయ పోరాటంను చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి సానుభూతి పరుడు అనే కారణం వల్లే ఎబీవీ పై చర్యలు తీసుకుంటున్నారు అనే వాదన కూడా వినిపిస్తుంది. మొత్తానికి ఎబీవీ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదంటూ రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
769397 948062Glad to be one of several visitants on this awful internet site : D. 962775
184843 428061I consider something really special in this web site . 158876
345069 240607I view something genuinely unique in this website . 303718