Switch to English

విద్యార్థుల చదువులకి కరోనా కష్టాలు.. నిండా ముంచేస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా చదువులు చెట్టెక్కేశాయి. చదవాలా.? వద్దా.? అన్న సంశయంతోనే ఏడాదిన్నర గడిచిపోయింది విద్యార్థులకి. రెండు విద్యా సంవత్సరాలు దారుణంగా దెబ్బతినేశాయి. పదో తరగతి ఫౌండేషన్.. ఇంటర్మీడియట్ అత్యంత కీలకం.. వాటికే సమస్యలు తప్పడంలేదు. డిగ్రీ, ఆపైన చదువులూ తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డాయి.

ప్రభుత్వాలు చేస్తోన్న ఆలోచనలూ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. పరీక్షలు పెట్టి తీరతాం.. అని కొన్ని ప్రభుత్వాలు.. పరీక్షల కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని మరికొన్ని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.. తమ తమ నిర్ణయాల్ని అమలు చేస్తున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలోని గురునానక్ దేవ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, ప్రభుత్వ నిర్వాకం అలాగే యూనివర్సిటీ నిర్వాకంతో అయోమయంలో పడిపోయారు. ఆన్‌లైన్‌ విధానంలో సెమిస్టర్ల పరీక్షల్ని యూనివర్సిటీ నిర్వహించింది. అయితే, వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో వుంచకుండా, ‘పాస్’ అనిపించేయడంతో, విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.

ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్ కింద ఉద్యోగాల్ని మెరిట్ విద్యార్థులకు కల్పించిన ప్రముఖ సంస్థలు, ఇప్పుడు ఆ విద్యార్థులకు సంబంధించి సెమిస్టర్ల మార్కుల వివరాలు లభించకపోవడంతో, ఉద్యోగాల విషయంలో వెనక్కి తగ్గాయి. ‘ఇదిగో, ఇందుకే.. వైఎస్ జగన్ ప్రభుత్వం పరీక్షల్ని నిర్వహించాలనుకుంటోంది..’ అంటూ, గ్రాడ్యుయేట్ల వ్యవహారాన్ని పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతో లింకులు పెడుతున్నారు వైసీపీ మద్దతుదారులు.

నిజమే, పరీక్షల నిర్వహణే మంచిది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ప్రాణంతో పోల్చితే.. పరీక్షలు, కెరీర్.. ఇవేవీ ముఖ్యం కాదు కదా.? డిగ్రీ, ఆ పైన పరీక్షలు వేరు.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వేరు. ఫౌండేషన్ బలంగా వుండాలన్నది ఎంత నిజమో.. ఆ ఫౌండేషన్ మానసిక ఒత్తిడి లేకుండా పడాలన్నదీ అంతే ముఖ్యం.

నిజానికి, ఎల్కేజీ చదువుల నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చదువు వరకు.. విద్యార్థులు కరోనా నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే.. అది ప్రభుత్వాల నిర్లక్ష్యం.. విద్యా సంస్థల పైత్యం వల్లనే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...