Switch to English

విద్యార్థుల చదువులకి కరోనా కష్టాలు.. నిండా ముంచేస్తున్నదెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,516FansLike
57,764FollowersFollow

కరోనా నేపథ్యంలో ఏడాదిన్నరగా చదువులు చెట్టెక్కేశాయి. చదవాలా.? వద్దా.? అన్న సంశయంతోనే ఏడాదిన్నర గడిచిపోయింది విద్యార్థులకి. రెండు విద్యా సంవత్సరాలు దారుణంగా దెబ్బతినేశాయి. పదో తరగతి ఫౌండేషన్.. ఇంటర్మీడియట్ అత్యంత కీలకం.. వాటికే సమస్యలు తప్పడంలేదు. డిగ్రీ, ఆపైన చదువులూ తీవ్రంగా ఇబ్బందుల్లో పడ్డాయి.

ప్రభుత్వాలు చేస్తోన్న ఆలోచనలూ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. పరీక్షలు పెట్టి తీరతాం.. అని కొన్ని ప్రభుత్వాలు.. పరీక్షల కంటే విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని మరికొన్ని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.. తమ తమ నిర్ణయాల్ని అమలు చేస్తున్నాయి.

పంజాబ్ రాష్ట్రంలోని గురునానక్ దేవ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, ప్రభుత్వ నిర్వాకం అలాగే యూనివర్సిటీ నిర్వాకంతో అయోమయంలో పడిపోయారు. ఆన్‌లైన్‌ విధానంలో సెమిస్టర్ల పరీక్షల్ని యూనివర్సిటీ నిర్వహించింది. అయితే, వాటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందుబాటులో వుంచకుండా, ‘పాస్’ అనిపించేయడంతో, విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది.

ఇప్పటికే క్యాంపస్ సెలక్షన్ కింద ఉద్యోగాల్ని మెరిట్ విద్యార్థులకు కల్పించిన ప్రముఖ సంస్థలు, ఇప్పుడు ఆ విద్యార్థులకు సంబంధించి సెమిస్టర్ల మార్కుల వివరాలు లభించకపోవడంతో, ఉద్యోగాల విషయంలో వెనక్కి తగ్గాయి. ‘ఇదిగో, ఇందుకే.. వైఎస్ జగన్ ప్రభుత్వం పరీక్షల్ని నిర్వహించాలనుకుంటోంది..’ అంటూ, గ్రాడ్యుయేట్ల వ్యవహారాన్ని పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలతో లింకులు పెడుతున్నారు వైసీపీ మద్దతుదారులు.

నిజమే, పరీక్షల నిర్వహణే మంచిది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ప్రాణంతో పోల్చితే.. పరీక్షలు, కెరీర్.. ఇవేవీ ముఖ్యం కాదు కదా.? డిగ్రీ, ఆ పైన పరీక్షలు వేరు.. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు వేరు. ఫౌండేషన్ బలంగా వుండాలన్నది ఎంత నిజమో.. ఆ ఫౌండేషన్ మానసిక ఒత్తిడి లేకుండా పడాలన్నదీ అంతే ముఖ్యం.

నిజానికి, ఎల్కేజీ చదువుల నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చదువు వరకు.. విద్యార్థులు కరోనా నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే.. అది ప్రభుత్వాల నిర్లక్ష్యం.. విద్యా సంస్థల పైత్యం వల్లనే.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.....

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

రాజకీయం

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

ఎక్కువ చదివినవి

అవునా.. నిజమా..పవన్ కళ్యాణ్ అంటే అంత భయమా!

అవునే.. నిజమే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసి వైసీపీ భయపడుతున్నట్టే కనిపిస్తోంది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురం లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ భారీ ఎత్తున ఖర్చు పెడుతుందట....

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ అదే..

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు, హావభావాలతో చిరంజీవి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...