Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: ‘రెడ్డి’ తప్ప.. ఇంకెవరూ అర్హులు కారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయ బాధ్యతలు చూసుకునేది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ పార్టీకి సంబంధించి ఆయా జిల్లాల బాధ్యతల్ని ముగ్గురు ముఖ్య నేతలకు అప్పగించారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఇక్కడ ఆ ముగ్గురు వ్యక్తులూ మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆ ముగ్గురు ముఖ్యులు. ఏం, మొత్తం నాలుగు ముఖ్యమైన విభాగాల్లో ఒక్కదానికైనా వేరే సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతకు కట్టబెట్టలేరా.? అసలంటూ అలాంటి ముఖ్య నేత వైసీపీలోనే లేరా.? ఈ చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

‘‘పేరుకే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. కానీ, ఆ ఐదుగురూ ‘రెడ్డి’ సామాజిక వర్గం పెత్తనం కింద నలగిపోతున్నారు..’’ అంటూ వివిధ రాజకీయ పార్టీలు, మరీ ముఖ్యంగా వామపక్షాలు విమర్శిస్తున్నాయి. చంద్రబాబు పాలనని ‘కమ్మ పాలన’గా అభివర్ణించిన వైసీపీ నేతలు, ఇప్పుడు తమ హయాంలో ‘రెడ్డి’ పెత్తనాన్ని ఎలా సమర్థించుకోగలరు.? అన్న చర్చ జరగడం సహజమే కదా.! ‘మా చిన్న కులంలో చిచ్చు పెట్టొద్దు..’ అంటూ రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుల్ని ఉద్దేశించి ఇటీవల వైసీపీకే చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆవేదనతో మీడియా సాక్షిగా బతిమాలుకోవాల్సి వచ్చిందంటే.. వైఎస్సార్సీపీలో, ‘కుల రాజకీయాలు’ ఎంతలా రాజ్యమేలుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన పదవుల్లో చాలావరకు రెడ్డి సామాజిక వర్గానికే దక్కాయన్నది నిర్వివాదాంశం. పెద్దగా ప్రాధాన్యత లేనివి మాత్రమే ఇతర సామాజిక వర్గాలకి దక్కాయంటూ రాజకీయ విమర్శలు సర్వసాధారణమైపోయాయి. ‘కులాల పట్టింపుల్లేవు.. మతాల పట్టింపుల్లేవు.. అన్ని సామాజిక వర్గాలు, అన్ని మతాల్ని సమ భావంతో చూస్తాం..’ అని వైసీపీ అధినాయకత్వం చెప్పే మాటలు కేవలం.. ‘పబ్లిసిటీ’ కోసమే పనిచేస్తున్నాయి. గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా వున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి తాజాగా అప్పగించిన ‘బాధ్యతలే’.. అసలు వైసీపీలో ఏం జరుగుతోందన్న విషయాన్ని బట్టబయలు చేస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...