Switch to English

కరోనా కంటే ‘కిరాతకంగా’ చంపేస్తోంది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దీన్ని నిర్లక్ష్యం అనాలా.? నిర్లక్ష్యమే అయితే అది పాలకులదేనా.? ఖచ్చితంగా పాలకులదే ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ఒక్క పూట పని లేకపోతే పూటగడవుదు దేశంలో కోట్లాదిమంది పేదలకి. అలాంటిది దాదాపు రెండు నెలలపాటు ‘లాక్‌డౌన్‌’ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ‘ఛస్తే ఛస్తాం.. అదేదో సొంతూరిలో.. సొంత మనుషుల మధ్యనే చచ్చిపోవాలి..’ అంటూ వలస కూలీలు తమ సొంతూళ్ళకు వెళుతున్నారు. ఈ క్రమంలో వారికి వాహనాలు దొరకడంలేదు. రోడ్డుని పట్టుకుని, రైలు పట్టాల్ని పట్టుకుని.. అడుగులో అడుగేసుకుంటూ వెళుతున్నారు.

మొన్న, మృత్యువు రైలు రూపంలో దూసుకొచ్చింది.. 20 మందికి పైగా వలస కూలీల్ని పొట్టన పెట్టేసుకుంది. తాజాగా ఓ రోడ్డు ప్రమాదం 20 మందికి పైగా వలస కూలీల్ని బలి తీసుకుంది. ఇవి లెక్కల్లోకి వచ్చిన ‘పెద్ద ఘటనలు’. లెక్కల్లోకి రాని ఘటనలెన్ని.? అసలు ఇటీవలి కాలంలో ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.? లెక్కలు తీస్తే, అత్యంత భయనాకం.. అంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. ‘కరోనా వైరస్‌ కంటే కిరాతకమైనదీ నిర్లక్ష్యం అనే వైరస్‌.. ఈ నిర్లక్ష్యానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’ అనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు లీక్‌ అయ్యింది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మెయిన్‌టెనెన్స్‌ లోపం తలెత్తి ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తేల్చారు. 12 మంది ప్రాణాలు కోల్పోవడానికి లాక్‌డౌన్‌ కారణమయ్యిందంటే.. పరోక్షంగా ఈ మరణాలు కూడా కరోనా ఖాతాలోనే వేసెయ్యాలి.

కరోనా వైరస్‌తో ప్రత్యక్షంగా మరణించేవారికి అదనంగా, ఈ పరోక్ష చావుల్నమాట. అంటే, ప్రత్యక్ష చావుల కంటే, పరోక్ష చావులే అత్యంత దారుణంగా వుంటున్నాయన్నమాట. ‘వలస కూలీల్ని సొంతూళ్ళకు పంపించేందుకు వాహణాలు సమకూరుస్తున్నాం.. బస్సులు, రైలుళ్ళు తిప్పుతున్నాం..’ అని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, ఆ ఏర్పాట్లు సరిపోవడంలేదు. ఎలా సరిపోతుంది.? కోట్లాదిమంది బాధితులుంటే.. వేలాది మందికి మాత్రం ఆ సౌకర్యాలు అందుబాటులో వుంటున్నాయి. ఎక్కడికక్కడ ఆగిపోయినవారికి కనీసం భోజనం పెట్టలేని దుస్థితిని ఏమనుకోవాలి.? లక్షల కోట్ల ప్యాకేజీలు.. ఎవడి కోసం.? పేదవాడికి ముద్ద పెట్టలేని ప్యాకేజీలతో దేశానికి జరిగే మేలు ఏంటి.? ఛస్తామని తెలిసీ.. అత్యంత భయానకమైన పరిస్థితుల్లో వలస జీవులు నడుచుకుంటూ వెళుతున్నారంటే దేశం సిగ్గుపడాల్సిన సందర్భమిది.

ఓ పచ్చి బాలింత.. 100 కిలోమీటర్ల దూరం నడిచింది.! గర్భిణిగా బయల్దేరి, మార్గమద్యంలో బడ్డను ప్రసవించి, ఆ బిడ్డను పట్టుకుని మళ్ళీ నడవాల్సి వచ్చింది ఆ అభాగ్యురాలికి. ప్రభుత్వాలు చెప్పే మాటలకి.. వాస్తవ పరిస్థితులకీ పొంతన లేదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...