Switch to English

వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి జనసేనాని ‘ట్వీటు’ పోటు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కష్ట కాలంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. కరోనా వైరస్‌ నేపథ్యంలో జనసేన పార్టీ, బాధ్యతాయుతమైన విపక్షంగా, అధికార పార్టీకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. నిజానికి, జనసేన నుంచి వచ్చిన ఈ మద్దతుపై అధికార పార్టీ సానుకూలంగా స్పందించాల్సి వుంది. కానీ, అంత విజ్ఞత అధికార పార్టీకెక్కడుంది.?

వైఎస్సార్సీపీ నేతలు, పనిగట్టుకుని మరీ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై అవాకులు చెవాకులూ పేలుతున్నారు.. కరోనా వైరస్‌ కారణంగా వెతలు పడుతున్న ప్రజల సంగతి పక్కన పెట్టి మరీ. గ్రామ వాలంటీర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నప్పుడు, వారి ద్వారా రేషన్‌ కూడా సరఫరా చేస్తే.. జనం రేషన్‌ కోసం క్యూ లైన్లలో నిలబడే బాధ తప్పుతుంది కదా.? అని జనసేన ప్రశ్నించింది. దానిపై అధికార పార్టీ నేతలు చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు.

అవన్నీ పక్కన పెడితే, ఇతర రాష్ట్రాల్లో కరోనా కారణంగా చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ వాసుల గురించి సోషల్‌ మీడియా వేదికగా జనసేనాని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని ‘ట్యాగ్‌’ చేస్తున్నారు. జనసేనాని విజ్ఞప్తికి కేంద్రం స్పందిస్తోంది. ఇదే, ఇక్కడే అధికార పార్టీ, జనసేనానికి వస్తున్న మైలేజీని తట్టుకోలేకపోతోంది. ‘మీ ఓవరాక్షన్‌ ఏంటి.?’ అంటూ అధికార పార్టీ నేతలు, జనసేనానిపై ఎదురు దాడికి దిగుతున్నారు.

అయితే, ఇప్పటిదాకా తనను విమర్శిస్తోన్న అధికార పార్టీ నేతలపై జనసేనాని స్పందించింది లేదు. ప్రజలకు మేలు చేసే క్రమంలో తనకు పదవి లేకపోయినా, తనకున్న అవకాశాల మేరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాననే మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ‘రాజకీయాలు తర్వాత.. ముందైతే ప్రజల్ని ఆదుకోవాలి..’ అనే ఖచ్చితమైన ఆలోచనతో పవన్‌ కళ్యాణ్‌ ముందడుగు వేస్తుండడాన్ని ఎవరైనా అభినందించి తీరాల్సిందే.

తాజాగా గుజరాత్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజల కోసం జనసేనాని సోషల్‌ మీడియా వేదికగా, గుజరాత్‌ ప్రభుత్వానికి సమాచారం అందించారు. గుజరాత్‌ ప్రభుత్వం కూడా స్పందించింది. సోషల్‌ మీడియా వేదికగా, జనసైనికుల ద్వారా పవన్‌ కళ్యాణ్‌ దృష్టికి బాధితులు తమ వెతల గురించిన సమాచారం చేరవేస్తున్నారు. ఆ సమస్యల్ని జనసేనాని సోషల్‌ మీడియా ద్వారా ప్రస్తావిస్తున్నారు. పాపం, అధికార వైఎస్సార్సీపీకి జనసేనాని ‘ట్వీట్లు’, పెద్ద ‘పోటు’నే తెచ్చిపెడుతున్నట్లున్నాయి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....