Switch to English

సొంత పత్రికను జగన్‌ ‘చిత్తు’ కాగితంలా చూస్తున్నారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, తన సొంత పత్రిక ‘సాక్షి’ని చిత్తు కాగితంగా చూస్తున్నారా.? అంటే, అవుననే అంటున్నారిప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం. గెలవడం కోసం ప్రజలకు హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. అధికార పీఠమెక్కాక, హామీల్ని తుంగలో తొక్కడం కూడా రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యే.! అప్పుడు తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.! పెద్దగా తేడా లేదు ఈ రెండు రాజకీయ పార్టీలకీ.

అధికారం కోసం జనానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చేశారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. ఎన్నికల ప్రచారంలో కొన్ని, మేనిఫెస్టోలో మరికొన్ని, ప్రజా సంకల్ప యాత్రలో ఇంకొన్ని.. కుప్పలు తెప్పలుగా ఎన్నికల హామీలు ఇచ్చేశారాయన. ఆ హామీలు నెరవేర్చాల్సి వచ్చేటప్పటికి మాత్రం సీన్‌ మారిపోయింది. ‘ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పామో.. అవే చేస్తాం..’ అంటున్నారు వైఎస్‌ జగన్‌. సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌ జగన్‌, గతంలో ఇచ్చిన హామీలపై బొంకేస్తోంటే జనం విస్తుపోయారు.

అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెళ్ళకు 45 ఏళ్ళకే పెన్షన్‌ ఇస్తామని వైఎస్‌ జగన్‌ గతంలో ప్రకటించిన మాట వాస్తవం. ఆ విషయాన్ని సాక్షి పత్రిక, ఛానల్‌లో ప్రముఖంగా ప్రచారం కూడా చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో సీనియర్‌ జర్నలిస్ట్‌తో ప్రశ్న వేయించుకుని మరీ జగన్‌, ఫించన్‌పై సమాధానమిచ్చేశారు. తీరా, ఇప్పుడు అదే విషయమై అధికార పక్షం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే, బొంకేయడమే కాదు.. సభలో తమకున్న అధికారాన్ని ప్రయోగించి, ముగ్గురు టీడీపీ శాసనసభ్యుల్ని సస్పెండ్‌ కూడా చేయించేయడం గమనార్హం.

ఇక్కడ మేటర్‌ క్లియర్‌. సాక్షి పత్రిక, ఛానల్‌లో వచ్చిన కథనాలపై వైఎస్‌ జగన్‌, ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ప్రజా సంకల్ప యాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ తాను చెప్పిన మాటల్ని వైఎస్‌ జగన్‌ మర్చిపోయారు. కేవలం ఎన్నికల మేనిఫెస్టో చూపిస్తూ, జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చేసేందుకు వైఎస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నట్లుగా కన్పిస్తోంది. జగన్‌ ఇప్పుడు చెబుతున్నదే నిజమైతే, తన సొంత మీడియా సంస్థల్ని చిత్తు కాగితాలుగా ఆయన భావిస్తున్నట్లే లెక్క.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...