మంచు మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజ్, లక్ష్మి ప్రసన్న నటులుగా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా వారి వారి నిర్మాణ సంస్థలు వారికున్నాయి. ముఖ్యంగా విష్ణు ప్రొడక్షన్ లో యాక్టివ్ గా ఉంటాడు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ ఉన్నా కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీను స్థాపించి వాటిపై పలు చిత్రాలను నిర్మించాడు.
తాజా సమాచారం ప్రకారం మంచు విష్ణు ఇప్పుడు అవా ఎంటర్టైన్మెంట్స్ పేరిట కొత్త ప్రొడక్షన్ హౌజ్ ను నెలకొల్పాడు. అయితే ఈ నిర్మాణ సంస్థ కేవలం డిజిటల్ కంటెంట్ కోసమేనట. ఓటిటిల కోసం వెబ్ సిరీస్ లు, చిత్రాలను నిర్మిస్తుంది ఈ సంస్థ.
భవిష్యత్ మొత్తం ఓటిటిదే ఉంటుంది అన్న నేపథ్యంలో ఇటు సైడ్ కూడా ఒక రాయి వేద్దామని డిసైడ్ అయ్యాడు మంచు విష్ణు. దీని తర్వాత సొంత ఓటిటి సంస్థను నెలకొల్పే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం.
221000 615389Oh my goodness! an incredible write-up dude. Thank you Nonetheless Im experiencing challenge with ur rss . Don know why Unable to subscribe to it. Is there anyone obtaining related rss drawback? Anybody who knows kindly respond. Thnkx 986693