టీడీపీ హయాంలో రైతులను పట్టించుకోలేదు అంటూ వైకాపా నాయకులు తీవ్రంగా మండి పడుతున్నారు. 2018 సంవత్సరానికి గాను రైతుల పంట భీమా సొమ్మును ఇన్సురెన్స్ కంపెనీలకు చెల్లించలేదు. దాంతో రైతులు నష్టపోయారు. దాదాపుగా 596.36 కోట్ల రూపాయలు రైతులకు భీమాగా అందాల్సి ఉండగా ఇన్సురెన్స్ కంపెనీలు చెల్లించలేదు. తాజాగా ఆ విషయం సీఎం జగన్ దృష్టికి రావడంతో వెంటనే ఆ మొత్తంను చెల్లించాలంటూ నిర్ణయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 594005 మంది రైతులకు నేడు ఈ భీమా సొమ్మును వారి వారి ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు. రైతులకు భీమా కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని, అందుకే ఈ ఏడాదికి గాను భీమా సంస్థలకు ప్రీమియంను చెల్లించాలంటూ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. నేడు సీఎం జగన్ రైతుల భీమా సొమ్మును చెల్లించబోతున్న నేపథ్యంలో చాలా మంది రైతులు లాభపడనున్నారు.
237847 675589Just a smiling visitor here to share the love (:, btw outstanding layout. 164909
784281 104640Hello. Neat post. There is an concern with your web site in firefox, and you could want to test this The browser is the market chief and a big part of other individuals will miss your fantastic writing because of this issue. 434060
983856 137517Hello fellow web master! I really enjoy your web site! I liked the color of your sidebar. 382151