Switch to English

కొత్త రాజధానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని వస్తారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కారు.. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పటికీ, తన పని తాను చేసుకుని వెళుతోంది. కొత్త రాజధాని శంకుస్థాపనకు ఈనెల 16న ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. ఇది దాటితే మరో రెండు నెలల వరకు ముహూర్తాలు లేవని, ఈ నేపథ్యంలో ఆ రోజున శంకుస్థాపన చేయాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధానిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించి, ఆయన చేత శంకుస్థాపన చేయించాలని భావిస్తోంది.

ఇదే విషయాన్ని వివరిస్తూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసింది. ముహూర్తానికి వారం రోజుల సమయం మాత్రమే ఉన్నందున సాధ్యమైనంత త్వరగా ప్రధాని అపాయింట్ మెంట్ ఖరారు చేస్తే, సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి మోదీని కలిసి శంకుస్థాపనకు ఆహ్వానిస్తారని అందులో పేర్కొన్నారు. ప్రత్యక్షంగా కానీ వర్చువల్ గా గానీ శంకుస్థాపన చేయాలని కోరనున్నారు. వాస్తవానికి మూడు రాజధానుల విషయంలో ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈనెల 14 వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణ సోమవారం జరగనుంది.

మరోవైపు హైకోర్టు ఆదేశాలపై ఏపీ సర్కారు ఇప్పటికే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. స్టేటస్ కో ఇస్తూ హైకోర్టు జారీచేసిన ఆదేశాలు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని అందులో పేర్కొంది. కోర్టుల్లో విచారణలు కొలిక్కి రాకపోయినా ఏపీ సర్కారు మాత్రం శంకుస్థాపనకు సమాయత్తమవుతోంది. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చి మట్టి, నీళ్లు ఇచ్చిన ప్రధాని మోదీ.. ఈ కొత్త రాజధాని శంకుస్థాపనకు హాజరవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.

కోర్టులో ఈ విషయం తేలకపోవడం ఒకటి కాగా, రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నది రాష్ట్ర బీజేపీ వెర్షన్. అయితే, రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశమని.. ఇందులో కేంద్రం జోక్యం చేసుకోబోదని ఇటీవల హైకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలూ లేకుంటే 16న జరగబోయే రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యే విషయంలో ప్రధాని ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. నాలుగైదు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...