Switch to English

3 క్యాపిటల్స్‌.. ‘న్యాయ పోరాటం’ చేస్తే ఆగుతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

మూడు రాజధానుల ఎపిసోడ్‌కి సంబంధించి రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఈ విషయమై సానుకూలతే కన్పిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు గందరగోళం కన్పిస్తోంది. అయితే, ఇక్కడా భిన్నాభిప్రాయాలు లేకపోలేదు. మరోపక్క, రాయలసీమ ప్రజానీకం జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ని పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నారు. అంతే కాదు, కర్నూలులో అదనంగా మినీ సెక్రెటేరియట్‌ కావాలన్నది వారి డిమాండ్‌. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజల మూడ్‌ దాదాపుగా ఇలానే కన్పిస్తోంది.

సో, అధికార వైసీపీకి.. పెద్దగా సమస్య లేనట్లే. మరోపక్క, అమరావతి విషయమై జరిగే న్యాయ పోరాటం ఏమవుతుంది.? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘మాకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని గట్టి నమ్మకంతో వున్నాం..’ అంటున్నారు అమరావతి రైతులు. ‘మేం ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చాం.. ప్రభుత్వం మాకు ఏం చెప్పిందో, అది చేస్తే తప్ప.. మా ఒప్పందాలకు విలువ వుండదు. పూర్తిస్థాయి రాజధాని అని అమరావతిని ప్రకటించాకనే, అప్పటి విపక్షాలు ఒప్పుకున్నాకనే ప్రభుత్వానికి భూములు ఇచ్చాం గనుక.. పూర్తి రాజధాని తప్ప, శాసన రాజధాని అంటే.. అసలు ఆ ఒప్పందాల్లో అర్థమే లేదు..’ అన్నది రైతుల వాదన.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో ఏం జరిగిందో, మూడు రాజధానుల విషయంలోనూ అదే జరుగుతుందని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్తుండడం గమనార్హం. అయితే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని కొందరు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ లాంటోళ్ళు, అసలు ఆ బిల్లు లోక్‌సభలో పద్ధతిగా పాస్‌ అవలేదని ఇప్పటికీ వాదిస్తుంటారు. కానీ, ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఆనాటి పరిస్థితుల్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూస్తే.. అమరావతి రైతుల న్యాయపోరాటం వారికి ఊరటనిచ్చే అవకాశం వుండకపోవచ్చేమో.! గవర్నర్‌ ఆమోదం తర్వాత రాజపత్రం కూడా విడుదలైన దరిమిలా, ఇప్పుడు.. కోర్టుల్లో ఈ అంశంపై ఇప్పటికే నమోదైన, ఇకపై నమోదు కానున్న పిటిషన్లపై విచారణ ఎలా జరుగుతుందో.. ఎలాంటి తీర్పులు వస్తాయో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి రైతులకు న్యాయం జరగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...