బెంగళూరులో దారుణం జరిగింది. ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరిని దుండగులు చంపి ల్యాప్ టాప్ నగదు బంగారంను చోరీ చేసుకు తీసుకు వెళ్లారని స్థానికులు మరియు పోలీసు వర్గాల వారి ద్వారా తెలుస్తోంది. నగరంలోని జేపీ నగర్ లో పశ్చిమ బెంగాల్ కు చెందిన 71 ఏళ్ల వృద్దురాలు మమత బసు ఉంటున్నారు. ఆమె కూతురు విదేశాల్లో ఉండగా కొడుకు మాత్రం పక్క వీధిలో మరో ఇంట్లో ఉంటున్నాడు. మమత బసు కుటుంబంకు సన్నిహితుడైన దేవరద్ బెహరా కొన్ని రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లాడు.
మమత బసు మరియు దేవరద్ బెహరా లు ఉంటున్న ఇంట్లోకి బుదవారం అర్థరాత్రి సమయంలో దుండగులు ప్రవేశించి కత్తితో పొడిచి చంపి హత్య చేసి డబ్బు నగలు ల్యాప్ టాప్ ను ఎత్తుకు వెళ్లారని పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులు ఎవరు ఏంటీ అనే విషయాలను సీసీ టీవీ ఫొటేజ్ ఆధారంగా అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం పనిమనిషి వచ్చేప్పటికి ఈ హత్యలు జరిగినట్లుగా ఉండటంతో ఆమె సమాచారంతో పోలీసులు మరియు మమత బసు కుమారుడు అక్కడకు చేరుకున్నారు.
797317 820207I enjoy looking by means of and I conceive this site got some truly beneficial stuff on it! . 796640
183396 315041I like this site so significantly, bookmarked . 850874
401700 813674Some genuinely fascinating data, effectively written and usually user genial . 652367
71889 949597This internet web site is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and youll certainly discover it. 979875