దేశంలో లాక్ డౌన్ సడలించిన నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనంకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రతి రోజు లిమిటెడ్ సంఖ్యలో శ్రీవారి దర్శణంకు అనుమతులు ఇస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా టీటీడీ అధికారులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు 14 మంది అర్చకులకు మరియు ఇతర టీటీడీ అధికారులకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోకి మళ్లీ భక్తుల అనుమతి నిషేదించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. కాని జాగ్రత్తలు తీసుకుంటూ దర్శనం కల్పిస్తూనే ఉన్నారు.
తాజాగా తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకుడు అయిన ఎద్ద జీయంగార్ కరోనా పాజిటివ్ అంటూ తేలింది. నిన్న ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అదే సమయంలో ఈఓ సింఘాల్ మరియు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో కూడా కలిశారు. దాంతో వారిద్దరు ఇంకా టీటీడీ అధికారులు మరియు ఆయన శిష్యులు పదుల సంఖ్యలో హోం క్వారెంటైన్కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద జీయంగార్ కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో దేవాలయంలోకి భక్తుల అనుమతిని ఇప్పటికి అయినా నిలిపేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
825157 692847I wanted to say Appreciate providing these details, youre performing a terrific job with the web site… 115812
220372 186544We keep your page. Watch it offline once again soon. Extremely interesting write-up. 892657
373734 998424Most appropriate the human race messages function to show your and present exclusive chance with unique couple. Beginer appear system in advance of raucous individuals will most likely always be aware most with the golden value off presentation, which is actually a persons truck. best man jokes 423784