తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలకు రేపటి నుంచి (సోమవారం నుంచి బుధవారం వరకూ..) సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా సగటున 8 సెం. మీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడో రోజు కూడా ముసురు కోనసాగుతోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 ను సంప్రదించాలని కోరారు. కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని.. ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.
341628 872337I like this internet site its a master peace ! Glad I identified this on google . 1554
182020 242595Howdy! I just wish to give a huge thumbs up for the wonderful info you may have here on this post. I will probably be coming back to your weblog for more soon. 472138
533797 307638I agree with you. I wish I had your blogging style. 90395
428468 466999Great post, I conceive internet site owners need to larn a whole lot from this website its quite user friendly . 513948