చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఉన్నత విద్యావంతులు అయిన తల్లిదండ్రులు తమ ఎదిగి వచ్చిన పిల్లలను చంపిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ తండ్రి, స్కూల్ ప్రిన్సిపల్ తల్లి అయినా కూడా వారు తమ ఇద్దరు కూతుర్లను చంపేసుకున్నారు. ఈ సంఘటన అత్యంత బాధకరం అంటూ ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఆడపిల్లలను చంపేసుకున్న ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి బాగా లేదని పిల్లల పరిస్థితి కూడా సరిగా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
కొంత కాలంగా అందరితో బాగానే ఉంటున్న వారు ఈమద్య కాలంలో మార్పు వచ్చింది. క్షుద్రపూజలు చేయిస్తూ పదే పదే ఏదో మాలోకంలో ఉన్నట్లుగా ప్రవర్తించే వారు. చిన్న కూతురుకు దెయ్యం పట్టిందనే ఉద్దేశ్యంతో ఆమెను చంపేశారు. ఆ తర్వాత పెద్దమ్మాయి అమ్మా నన్ను చంపేయి చెల్లి ఆత్మను తీసుకు వస్తాను అంటూ అడగడంతో ఆమెను చంపేసిందట. కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు వెళ్లడిస్తుంటే ఒల్లు గగుర్లు పొడుస్తున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
806136 622866Thank her so a lot! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 101214
543565 737058Thanks for helping out, superb data. 44080
131914 266154Hi, have you ever before asked yourself to write about Nintendo or PSP? 868644
146462 382617Hey! Good stuff, do tell us when you post something like that! 883317