ఓపక్క ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటింటికీ రేషన్ ను ఎట్టిపరిస్థితుల్లోనైనా నడిపిస్తామని.. ఆపే ప్రసక్తే లేదని చెప్తున్నారు. కానీ.. వాస్తవంలో పరిస్థితి మరోలా ఉంది. రేషన్ ఇంటింటికీ సప్లై చేయలేమని ఆపరేటర్లు చేతెలెత్తేస్తున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను స్థానిక తాసీల్దార్ కార్యాలయంలో అప్పగించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గుంతకల్లులోని 20 మంది రేషన్ వాహనాల ఆపరేటర్లలో 10 మంది తాము ఇంటింటికీ రేషన్ సప్లై చేయలేమని చెతులెత్తేశారు.
తమకు ప్రభుత్వం ఇస్తోన్న 21వేలు సరిపోవడం లేదని అంటున్నారు. ఆ మొత్తం పెట్రోల్, ఈఎంఐ, హమాలీ చార్జీలకే సరిపోతుంటే.. తమకు చాకిరీ తప్పించి కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపించడం లేదని వాపోయారు. ఈ క్రమంలోనే వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు. తాము వాహనాలు తీసుకునే సమయంలో తాము ఇచ్చిన 70వేలు తిరిగి ఇవ్వాల్సిందిగా వారు కోరుతున్నారు.
268503 109816I quite glad to discover this site on bing, just what I was seeking for : D as effectively saved to favorites . 915568
733177 104274Really clear internet site , regards for this post. 748040
621740 453597I believe other web site proprietors really should take this site as an model, quite clean and wonderful user friendly style and style, as properly as the content material. Youre an expert in this subject! 420241
753844 499229I likewise conceive so , perfectly written post! . 487397