మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. ఈమేరకు కేంద్రం వివరాలు తెలియజేసింది. గత నెలలో 1,23,902 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇంత భారీ మొత్తంలో పన్ను వసూలు కావడం ఇదే తొలిసారని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం మార్చిలో వసూలైన ఆదాయం కంటే ఇది 27శాతం ఎక్కువని కేంద్రం వెల్లడించింది.
మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.22,973కోట్లు అయితే.. స్టేట్ జీఎస్టీ రూ.29,329 కోట్లు అని కేంద్రం తెలిపింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూపంలో మరో రూ.62,842కోట్లు రాగా.. సెస్సుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,757 కోట్లని వివరించింది. ఆరు నెలలుగా రూ.లక్ష కోట్ల మార్కు దాటాయి జీఎస్టీ వసూళ్లు. అయితే.. కరోనా ఎఫెక్ట్ ను దాటి జీఎస్టీ వసూళ్లు ఇప్పుడు సరికొత్త రికార్డును నమోదు చేశాయని ఈ సందర్భంగా తెలిపింది.
513861 905893Simply a smiling visitor here to share the adore (:, btw fantastic style and style . 430700
678967 507701hey I was quite impressed with the setup you used with this weblog. I use blogs my self so great job. definatly adding to bookmarks. 783651