డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదేళ్లలో ప్రధాని కావడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ జోస్యం చెప్పారు. తాను చెప్పిన మాటలు రాసిపెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్వేలన్నీ డీఎంకే కూటమిదే అధికారం అని స్పష్టంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణగిరి జిల్లా బర్గూర్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి మధుసూదన్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో దురైమురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు. ఒకే దేశం.. ఒకే భాష.. ఒకే జాతి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు.
పలు భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో వాటిని రూపుమాపేలా కేంద్రం ప్రమాదకర చర్యలు అవలంభిస్తోందని విమర్శించారు. ఇలాంటి కేంద్రం చర్యల్ని అడ్డుకునే నాయకుడి కోసం యావత్ దేశం ఎదురు చేస్తోందని.. అలాంటి లక్షణాలున్న వ్యక్తి స్టాలిన్ మాత్రమేనని పేర్కొన్నారు. స్టాలిన్ పదేళ్లు మాత్రమే తమిళనాడు సీఎంగా ఉంటారని.. తర్వాత ఆయన ప్రధాని అవుతారని, ఈ మాటలు రాసిపెట్టుకోవాలని దురైమురుగన్ వ్యాఖ్యానించారు.
70424 981686hi!,I like your writing so a great deal! share we communicate far far more about your write-up on AOL? I want a specialist on this region to solve my dilemma. Might be thats you! Seeking forward to see you. 183035
469970 988400Thank you for your really very good details and feedback from you. car dealers in san jose 107701
868925 812133Can I just now say that of a relief to locate somebody who truly knows what theyre speaking about online. You in fact know how to bring a difficulty to light and work out it crucial. The diet need to have to see this and appreciate this side on the story. I cant believe youre no much more popular since you undoubtedly possess the gift. 202231