టాలీవుడ్ ను కరోనా వణికిస్తుంది. గత ఏడాది కంటే ఎక్కువగా ఈ సెంకడ్ వేవ్ సందర్బంగా టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. గత ఏడాది కరోనా ఆరంభం సమయంలో కొందరు టాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డ విషయం నిజమే. కాని ఇప్పుడు ఆ లెక్క డబుల్ ట్రిపుల్ అన్నట్లుగా ఉంది. ఇప్పటికే బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్.. నివేదా ఇంకా పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అదే దారిలో దర్శకుడు రమేష్ వర్మ కూడా కరోనా బారిన పడ్డట్లుగా స్వయంగా ప్రకటించాడు.
ప్రస్తుతం ఈ దర్శకుడు రవితేజతో ఖిలాడీ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొన్నటి వరకు విదేశాల్లో చేసుకు వచ్చారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించారు. ఆ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరికి కరోనా లక్షణాలు ఉండటంతో రమేష్ కూడా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం జరిగింది. దాంతో ఆయనకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట. రమేష్ వర్మ ను ఇటీవల కలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కరోనా టెస్టుకు వెళ్తున్నారు. హీరో రవితేజ గురించిన అఫిషిల్ ప్రకటన ఏది ఇంకా రాలేదు. దర్శకుడు రమేష్ వర్మ గారు త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆశిస్తున్నాం.
812876 330242Wow, incredible blog format! How lengthy have you been blogging for? you make running a blog glance straightforward. The full glance of your internet site is fantastic, as smartly the content material material! 78757
777957 876512I got what you intend,bookmarked , extremely nice internet site . 267909
405670 720007Sweet internet web site , super design , genuinely clean and utilize genial . 735606
975676 560860This really is a superb blog, would you be involved in performing an interview about just how you developed it? If so e-mail me! 181468
446974 499699Could it be okay to write several of this on my small web site only incorporate a one way link to the internet site? 340621