Switch to English

ఎన్టీయార్, చంద్రబాబు.. ఓ వెన్నుపోటు.! అసలేం జరిగింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్… విక్రమ్ పూల, అప్పటి ‘వెన్నుపోటు’ వ్యవహారంపై ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. ఆనాటి వైస్రాయ్ ఘటన (స్వర్గీయ ఎన్టీయార్ మీద చెప్పులతో దాడి) వ్యవహారానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా తన అనుభవాల్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారాయన.

తెలుగుదేశం పార్టీలో ఆనాటి పరిస్థితుల గురించి విక్రమ్ పూల చేసిన విశ్లేషణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అసలు స్వర్గీయ ఎన్టీయార్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాక తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల్ని విశ్లేషించకుండా, పిల్లనిచ్చిన మామని చంద్రబాబు ‘వెన్నుపోటు’ పొడిచారని అనడం కరెక్ట్ కాదన్నది విక్రమ్ పూల విశ్లేషణ.

‘ఎన్టీయార్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చాక చాలా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. లక్ష్మీపార్వతి రాకతో, పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ అవాంఛనీయ పరిణామాలు చాలానే జరిగాయి. టిక్కెట్ల కేటాయింపు దగ్గర్నుంచి, పదవుల పంపకాల వరకూ లక్ష్మీపార్వతి కల్పించుకునేవారు.. అది పార్టీకి చాలా చేటు చేసింది..’ అంటున్నారు విక్రమ్ పూల.

పార్టీకి నష్టం జరుగుతున్న చాలామంది స్వర్గీయ ఎన్టీయార్ మీద గౌరవంతో ఏమీ అనలేకపోయేవారనీ, అలాంటివారంతా చంద్రబాబు దగ్గరే మొరపెట్టుకునేవారనీ, వారందరి ఒత్తిడి నేపథ్యంలోనే పార్టీ పగ్గాలు చంద్రబాబు తీసుకోవాల్సి వచ్చిందని విక్రమ్ పూల అంటున్నారు.

‘వైస్రాయ్ ఘటన వెనుక చంద్రబాబు హస్తం ముమ్మాటికీ లేదు. చంద్రబాబుని బలపర్చిన ఎమ్మెల్యేలంతా లోపల, వైస్రాయ్ హోటల్‌లో వున్నారు. బయట ఎన్టీయార్ సహా ఆయన అనుచరులంతా అనవసర హంగామా చేశారు. బయట నుంచి వచ్చినవాళ్ళలో కొందరు పనిగట్టుకుని ఎన్టీయార్ పక్కనున్న కొందరు నాయకుల ఆవేశపూరిత మాటల నేపథ్యంలో , వారి లక్ష్యంగా చెప్పులు విసరగా.. అది చంద్రబాబు ప్రణాళిక ప్రకారం చేయించినట్టు బయటికి వచ్చిందని, అది చంద్రబాబు కనుసన్నల్లో జరిగింది కాదు.. ’ అని విక్రమ్ పూల చెప్పుకొచ్చారు.

‘నాతోనే పార్టీ పుట్టింది.. నాతోనే పార్టీ అంతమైపోతుంది..’ అని స్వర్గీయ ఎన్టీయార్ చెప్పిన మాటలతోనే, పార్టీ పగ్గాలు చేపట్టాల్సిందిగా చంద్రబాబుపై ఒత్తిడి పెరిగిందన్నది విక్రమ్ పూల విశ్లేషణ. సెక్రెటేరియట్‌కి ‘భోజనం’ పేరుతో వచ్చి, ప్రభుత్వ వ్యవహారాల్లో లక్ష్మీపార్వతి తలదూర్చి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన విషయాన్ని పక్కన పెట్టి, చంద్రబాబు మీద బురద చల్లడం అనేది సబబు కాదని విక్రమ్ పూల అంటున్నారు.

అప్పట్లో ఎన్టీయార్, లక్ష్మీపార్వతి.. ఇద్దరూ తప్పు చేశారన్న విక్రమ్ పూల, సంక్షోభ సమయంలో చంద్రబాబు గనుక, పార్టీ బాగు కోసం కఠిన నిర్ణయం తీసుకుని వుండకపోతే, ఈ రోజు తెలుగుదేశం పార్టీనే వుండేది కాదని చెప్పారు విక్రమ్ పూల తన తాజా ఇంటర్వ్యూలో.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...