పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రాన్ని రీమేక్ చేస్తోన్న విషయం తెల్సిందే. సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి కూడా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా మొదట సాయి పల్లవిని ఎంచుకున్నారు.
అయితే కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో ఇప్పుడు నిత్యా మీనన్ వచ్చింది. ఆ కొన్ని కారణాలు ఏమిటో ఇప్పుడు రివీల్ అయింది. సాయి పల్లవి చిన్న రోల్ అయినా కూడా దాదాపు 3 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా డిమాండ్ చేసిందట. ఇది చాలా ఎక్కువని భావించిన నిర్మాతలు ఆ అమౌంట్ కంటే చాలా తక్కువే కోట్ చేసిన నిత్యా మీనన్ ను తీసుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలవుతుంది.
943222 692251Hi! I discovered your internet site accidentally today, but am truly pleased that we did! Its not only entertaining, but in addition straightforward to make use of in contrast to lots that Ive viewed! 496721
904540 422774What a lovely weblog. Ill undoubtedly be back. Please preserve writing! 178886
155054 818676That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be confident to maintain writing. 750341