అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ఐదేళ్లుగా ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న పాపులర్ కామెడీ షో. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ షో అంటే కేవలం కమెడియన్సే కాదు .. యాంకర్స్ ..అనసూయ, రష్మీ, జడ్జెస్.. రోజా, నాగబాబు లకు అదే క్రేజ్.
తాజాగా ఈ షోకి నాగబాబు గుడ్ బాయ్ చెప్పేందుకు సిద్ధం అయ్యాడని టాక్. ఇప్పటికే ఎన్నికల సమయంలో నాగబాబు కొన్ని షో లకు దూరంగా ఉండడంతో ఆ షో లకి రేటింగ్ తగ్గింది. ఇప్పుడు పూర్తిగా నాగబాబు ఈ షో కి రాకపోవడంతో పరిస్థితి ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.
అసలు ఎందుకు నాగబాబు గుడ్ బాయ్ చెప్పనున్నాడు అన్న వివరాల్లోకి వెళితే .. జబర్దస్త్ టివి షో కి డైరెక్టర్స్ గా చేస్తున్న నితిన్ – భరత్ అనే ఇద్దరు దర్శకులతో మల్లెమాల కంపెనీకి విభేదాలు వచ్చాయట. దాంతో ఆ ఇద్దరు దర్శకులను తొలగించిన్నట్టు తెలుస్తోంది. సో ఆ ఇద్దరు దర్శకులతో నాగబాబు కు మంచి రాపో ఉందని, వాళ్ళకోసమే అయన జబర్దస్త్ టివి షో కి జడ్జ్ గా వచ్చాడట.
ఇప్పుడు ఆ దర్శకులను తొలగించడంతో నాగబాబు ఫీల్ అయ్యాడని, ఈ విషయం గురించి మల్లెమాల ప్రొడక్షన్ తో చర్చలు జరిపినా కూడా వర్కవుట్ కాలేదట .. దాంతో తాను కూడా ఈ షో కి రానని చెప్పాడని టాక్ !! మరి ఈ విషయంలో సదరు ప్రొడక్షన్ కంపెనీ .. వాళ్ళను వెనక్కి పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
151486 797798Were glad to become visitor on this pure internet site, regards in this rare info! 187554
428918 330218I used to be far more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was excellent. A whole lot more A rise in Agreeable. 916950