బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆందోళన నెలకొన్న ఈ అంశంలో కోబ్రా కమాండో క్షేమంగా ఉన్నట్టు మావోయిస్టులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ శిబిరంలో రాకేశ్వర్ సింగ్ కూర్చున్న ఫొటోను మావోయిస్టులు బుధవారం మీడియాకు విడుదల చేశారు. ఈనేపథ్యంలో కమాండోను వదిలేస్తామని చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించారు.
అయితే.. మధ్యవర్తుల పేర్లను ప్రకటించాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈనెల 3వ తేదీన ఎన్ కౌంటర్లో రాకేశ్వర్ సింగ్ పోలీసులకు చిక్కాడు. ఆ ఎన్ కౌంటర్లో 24 మంది సైనికులు మృతి చెందారు. మరో 30 మంది సైనికులు గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ సందర్భంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా భద్రతా దళాలు కూంబింగ్ కు బయలుదేరారని తెలుస్తోంది. ఈ సమయంలోనే మావోయిస్టులు జవాన్లపై కాల్పులు జరిపారు.
453056 416188You must participate in a contest for among the best blogs on the internet. I will recommend this internet site! 269077
912067 79684Utterly composed subject material , thanks for selective info . 841731
637632 405845I want to thank you for the superb post!! I undoubtedly liked every bit of it. Ive bookmarked your internet internet site so I can take a appear at the latest articles you post later on. 335035