Switch to English

కిషన్ రెడ్డి పాదయాత్ర: ఏపీలో బీజేపీకి ‘ఆశీర్వాదం’ లభిస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నగరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ఆశీర్వాద యాత్ర నిర్వహిస్తున్నారు. నిన్న తిరుపతిలో యాత్ర పూర్తయ్యింది.. నేడు విజయవాడలో ఈ యాత్ర జరగనుంది. రాష్ట్రంలో బీజేపీ – జనసేన మిత్రపక్షాలుగా వున్నాయి. అయితే, రెండు పార్టీల మధ్యా రాజకీయ స్నేహంపై ఎప్పటికప్పుడు అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ‘అబ్బే, అదేం లేదు.. మేం కలిసే వున్నాం..’ అని పలు సందర్భాల్లో రెండు పార్టీల మధ్య జరుగుతున్న సమావేశాల ద్వారా ఇరు పార్టీలూ ఆ అనుమానాలకు తెరదించుతున్నాయి.

నో డౌట్, బీజేపీ – జనసేనల్లో.. ఓటు బ్యాంకు పరంగా పై చేయి జనసేన పార్టీదే. కానీ, ఏం లాభం.? కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, రాష్ట్రంలో రాజకీయ పెత్తనం కోసం ఆరాటపడుతూ, ఈ క్రమంలో మిత్రపక్షం జనసేన పైనా పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో జనసేనను కాదని, బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టడమే ఇందుకు నిదర్శనం. అందుకు ఫలితం బీజేపీ అనుభవించిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర విషయానికొస్తే, బీజేపీ శ్రేణులు ఎంత హంగామా చేయాలని చూస్తున్నా, అందులో పస కనిపించడంలేదు. కేంద్ర మంత్రి నిర్వహిస్తోన్న యాత్ర.. అంటే, దానికి ఎంత పొలిటికల్ హంగామా వుండాలి.? కానీ, ఆ హంగామా పెద్దగా కనిపించడంలేదు. దానికి కారణం అందరికీ తెలిసిందే.. బీజేపీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీన్ లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు విషయంలో మెలిక, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా అడుగులు.. చెప్పుకుంటూ పోతే, బీజేపీ వైఫల్యాలు రాష్ట్రంలో చాలానే వున్నాయి.

‘విభజనతో కాంగ్రెస్ కొట్టిన దెబ్బ కంటే పెద్ద దెబ్బ బీజేపీ కొట్టింది..’ అన్న భావన ఏపీలో బలపడిపోతోంది. కానీ, ఆ నెగెటివిటీని తగ్గించుకునే ప్రయత్నమే చేయడంలేదు బీజేపీ. ఇంకాస్త నెగెటివిటీని పెంచేసుకుందాం.. మిత్రపక్షం జనసేనను కూడా ముంచేద్దామన్న కోణంలో విశాఖ ఉక్కు వివాదం.. వంటివాటిని బీజేపీ తెరపైకి తెస్తోంది. ఇలాంటి రాజకీయాలతో బీజేపీ, రాష్ట్రంలో ఎన్ని పిల్లిమొగ్గలేసినా జనం నుంచి ఆశీర్వాదం లభించదుగాక లభించదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...