రెండు వందల రూపాయల కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. హైదరాబాద్ లోని అఫ్జల్ గంజ్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ్ పేట జిల్లా ముమ్మడి గ్రామానికి చెందిన ఆశప్ప.. కర్నూలు జిల్లా నందనవనం గ్రామానికి చెందిన బద్రి నాగేందర్ అలియాస్ పాములు దొరికిన పని చేసుకుంటూ ఫుట్ పాత్ పై పడుకునేవారు. గత సోమవారం రాత్రి యధావిధిగా ఇద్దరూ ఫుట్ పాత్ పై పడుకున్నారు.
తెల్లారేసరికి పాములు వద్ద ఉన్న 200 ఎవరో దొంగతనం చేశారు. పక్కనే నిద్రపోతున్న ఆశప్ప మీద అనుమానం వ్యక్తం చేశారు పాములు. ఈక్రమంలో ఆశప్పను గట్టిగా తిట్టాడు. తాను తీయలేదని చెప్పినా తిడుతూండటంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో పాములు బండరాయితో ఆశప్ప తలపై బండరాయితో మోదాడు. దీంతో ఆశప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పాములును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
895495 494404HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 924845
504388 32718Would really like to perpetually get updated wonderful blog ! . 42394
275311 248893I visited a great deal of website but I conceive this one holds something special in it in it 337884
248187 572331i could only wish that solar panels cost only several hundred dollars, i would adore to fill my roof with solar panels- 562785