విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సైరన్లు మోగించి ఉద్యోగులను బయటకు పంపేశారు. హెచ్ పీసీఎల్ మూడో యూనిట్లో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఇది పాత టెర్మినల్. ఇక్కడ ఎప్పుడూ పేరుకుపోయిన కర్బన పదార్ధాలు అప్పుడప్పుడూ పేలుతూంటాయి. అయితే.. ఈసారి భారీ శబ్దం వచ్చినట్టు స్థానికులు చెప్తున్నారు. దీంతో ఎక్కడ ప్రమాదం జరిగిందో తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాదం జరిగిన యూనిట్ చాలా సున్నితమైంది. ఇక్కడ మూడు యూనిట్లలో ఎక్కువగా మండే పదార్ధాలు ఉంటాయి. నిత్యం అగ్నిప్రమాద శకటాలు అలెర్ట్ గా ఉంటాయి. ఆంబులెన్సులు, మెడికల్ కిట్లు రెడీగా ఉంటాయి. ఇక్కడ అగ్నిప్రమాదం జరిగినా నీటితో మంటలను ఆర్పలేరు. ప్రత్యేకమైన రసాయనాలు ఉపయోగించి మంటలను ఆర్పేయాలి. ప్రస్తుతం జరిగిన అగ్రిప్రమాదం తీవ్రతకు గాజువాక, మల్కాపురం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అక్కడ భారీ ప్రమాదమే జరిగుంటుందని భావిస్తున్నారు.
471389 100436Excellent day. Really cool blog!! Man .. Superb .. Amazing .. Ill bookmark your site and take the feeds additionallyI am glad to locate numerous valuable information correct here within the post. Thank you for sharing.. 696407
990626 25528Thanks for taking the time to discuss this subject. I really appreciate it. Ill stick a link of this entry in my weblog. 601510
974940 979007Hey! Excellent stuff, do tell us when you lastly post something like this! 906538