Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: భూముల్ని అమ్మేసే హక్కు ప్రభుత్వాలకి వుంటుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,447FansLike
57,764FollowersFollow

రాజ్యం వేరు.. ప్రభుత్వం వేరు.. ప్రభుత్వం దివాళా తీసిందా.? భూముల్ని అమ్మే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది.? అంటూ న్యాయస్థానం ప్రభుత్వంపై ప్రశ్నాస్త్రాలు సంధించింది. అయితే, ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాల విషయంలో సంయమనం అవసరమంటూ ప్రభుత్వం, న్యాయస్థానానికి నివేదించాల్సా వచ్చిందట. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఆదాయం నిమిత్తం భూముల్ని వేలం వేయాలన్న ఆలోచన నేపథ్యంలో నమోదైన కేసుకి సంబంధించిన విచారణ సందర్భంగా జరిగిందట.

దేశంలో చాలా రాష్ట్రాలూ భూముల్ని వేలం వేస్తున్న మాట వాస్తవం. ఇందులో వింతేమీ లేదు. అలాగని, అది పూర్తిగా కరెక్ట్‌.. అని ఎవరన్నా అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి వుండదు. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దయెత్తున భూముల్ని సేకరించేందుకు, సమీకరించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఎదురైన ఇబ్బందుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వున్న భూముల్ని అమ్మేసుకుంటే, కొత్తగా భూములు ఎలా వస్తాయి.? పైగా, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి.. భూముల్ని అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

నిజమే, ఈ ప్రభుత్వం భూముల్ని అమ్మేస్తే, వచ్చే ప్రభుత్వం మిగిలిన భూముల్ని అమ్మేయకుండా వుంటుందా.? చివరికి ఈ అమ్మకాలు.. ఏ స్థాయికి వెళతాయంటే, ప్రభుత్వ కార్యాలయాల్ని విక్రయించేదాకా వెళ్ళొచ్చన్న అభిప్రాయం ప్రజాస్వామ్యవాదుల నుంచి వ్యక్తమవుతోంది. అయినా, దేవుడి భూముల్ని అమ్మేయడానికీ వెనుకాడని ప్రభుత్వాలకి.. ఇలాంటి భూములు అమ్మేయడం ఓ లెక్కా.? పైగా, సంక్షేమ పథకాల అమలు కోసం భూముల్ని అమ్మాలనుకోవడమట. నిస్సిగ్గు రాజకీయానికి పరాకాష్ట ఇది. అభివృద్ధి కార్యక్రమాలు చేసి.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి.. ఆ తర్వాత సంక్షేమ పథకాల కోసం పంచినా అదో లెక్క.

ఆదాయం లేని పరిస్థితుల్లో భూముల్ని అమ్మి, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే.. సంక్షేమ పథకాల సంగతి దేవుడెరుగు.. ముందు ముందు పాలన నడవడానికి కూడా పైసా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ అనే కాదు, ఏ రాష్ట్రమైనాసరే.. ఈ విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సిందే. ఇక్కడ విధానపరమైన నిర్ణయాల సందర్భంగా న్యాయస్థానాలు సంయమనం పాటించడం ఎంత ముఖ్యమన్న విషయాన్ని పక్కన పెడితే, ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని మాయ చేయడానికి ప్రభుత్వ భూముల్ని విక్రయించాలన్న ఆలోచన చేసేముందు పాలకులు సంయమనం పాటిస్తే మంచిది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...