కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పలు ప్రొడక్ట్స్ పై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా మందులు, వైద్య పరికరాలపై పన్నులు తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఇందులోకి మెడికల్ ఆక్సిజన్, బిపాప్ మెషిన్స్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి. కరోనా చికిత్సకు ఉపయోగించే 3 మందులకు పన్ను మినహాయింపును ఇచ్చింది.
బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బిపై కూడా జీఎస్టీ మినహాయింపు ఇచ్చింది. వ్యాక్సిన్, టెంపరేచర్ చూపే పరికరాలపై 5 శాతం జీఎస్టీ, అంబులెన్సులపై జీఎస్టీని 12 శాతానికి, రెమిడెసివిర్పై జీఎస్టీ 5 శాతానికి, జీఎస్టీ తగ్గింపును ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
176531 334595whoa, this really is a really very good piece of information. I read about something like this before, this really is impressively great stuff. 736679
22579 80929Thank you for your quite good information and feedback from you. car dealers san jose 781559
107664 797273But a smiling visitant here to share the really like (:, btw fantastic style and design . 192660