ఈసారి వినాయక నిమజ్జనంకు పోలీసులు ఏర్పాట్లు ఏమీ చేయలేదు. అసలు వినాయక మండపలు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వలేదు. అయినా కూడా చాలా చోట్ల చిన్న చిన్నగా వినాయక మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది.
పార్సిగుట్ట జెమిస్తాన్పూర్కు చెందిన కుర్రాళ్లు వినాయకున్ని ప్రతిష్టించి సోమవారం తెల్లవారు జామున నిమ్మజ్జనంకు తీసుకు వచ్చారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో నిమజ్జనం పూర్తి చేసుకుని వెళ్తున్నారు. వారు అంతా కూడా టాటా సఫారీ లో వచ్చారు. సఫారీ కారు బయలు జేరుతున్న సమయంలో చాలా స్పీడ్ గా ఒక బండి వెళ్లగా కారులో ఉన్న అరుణ్ మెల్లగా వెళ్లమంటూ అరిచాడు.
అరుణ్ మాటలతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వెనక్కు వచ్చారు. వారికి సంబంధించిన మరికొందరు కూడా అక్కడకు వచ్చారు. అంతా కలిసి కారులో ఉన్న వారిని కిందికి దించి చితకబాదారు. ఆ సమయంలోనే కారులో నుండి మంటలు వచ్చాయి. కారు మంటలకు కారణం ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
పార్సిగుట్ట కుర్రాళ్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా వారిని గురించి కేసు నమోదు చేస్తోంది. ట్యాంక్ బండ్ పై మంటలు పెద్దగా రావడంతో నిమజ్జనంకు వచ్చిన ఇతర భక్తులు భయాందోళనకు గురై అక్కడ నుండి పరుగులు తీశారు.
786393 556160Black Ops Zombies […]some people nonetheless have not played this game. Its hard to picture or believe, but yes, some folks are missing out on all with the enjoyable.[…] 730668
943008 598245This really is a good subject to talk about. Generally when I find stuff like this I stumble it. This write-up probably wont do well with that crowd. I will be positive to submit something else though. 646393