పీఆర్సీ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా సెక్రటేరియట్ లో ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. మొదట ఫిబ్రవరి 5న (శనివారం) నుంచి సహాయ నిరాకరణ చేయాలని ఉద్యోగులు నిర్ణయించినా.. సచివాలయంలో శనివారం సెలవు కావడంతో ఫిబ్రవరి 4నే (శుక్రవారం) పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించాలని ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో నేడు పెన్ డౌన్, సిష్టం డౌన్, యాప్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులు సచివాలయంలో ఉన్న అన్ని బ్లాకుల్లో తిరుగుతూ ప్రభుత్వానికి, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు.. ఉద్యోగులు నిన్న చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం సక్సెస్ కావడం ప్రతిపక్షాల కుట్రని, ర్యాలీలో పాల్గొన్నవారంతా ఉద్యోగులు కాదని వస్తున్న వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల వారు ఉన్నట్టు నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇంత వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోగా చర్చలకు రావాలని పిలవడం విచారకరమని అన్నారు.
361275 325537To your organization online business owner, releasing an important company could be the bread so butter inside of their opportunity, and choosing a amazing child care company often means the certain between a victorious operation this really is. how to start a daycare 856650
20319 646488This is a correct weblog for would like to find out about this subject. You realize a good deal its almost challenging to argue along (not that I personally would wantHaHa). You actually put the latest spin with a topic thats been discussed for a long time. Fantastic stuff, just wonderful! 842679