కేంద్రం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకం అయ్యింది. రిపబ్లిక్ డే రోజున ఎర్ర కోట చేరుకోవడంతో పాటు రైతులు చేసిన హింస దేశ చరిత్రలో నిలిచి పోయేలా ఉంది. ఎర్ర కోటపై దాడులు మరియు ఢిల్లీలో పోలీసులపై దాడుల నేపథ్యంలో రైతు సంఘాల మద్య చీలిక వచ్చింది. కొన్ని సంఘాలు ఈ పరిణామాలను తప్పుబడుతున్నాయి. ఇలా హింసాత్మకంగా ఆందోళన చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ రైతు సంఘాల నాయకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ వీఎం సింగ్ మాట్లాడుతూ ఆందోళన హింసాత్మకం అవ్వడం దారుణం. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశ్యం ఏంటో అర్థం కావడం లేదు. అందుకే తాము ఈ ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లుగా ఈ సందర్బంగా ఆయన అన్నాడు. ఇంకా పలువురు రైతు సంఘాల నాయకులు మరియు ముఖ్య నేతలు కూడా ఈ ఉద్యమం నుండి తప్పుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు.
767466 70819very good put up, i undoubtedly enjoy this internet internet site, maintain on it 44599
586763 947077Hey there, I think your blog might be having browser compatibility issues. When I appear at your web site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, superb weblog! 767912
836648 903735Wonderful post man, maintain the good work, just shared this with my friendz 262071