ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత మంత్రి మరియు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఎల్లుండి నుండి మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. మొత్తం కార్యక్రమాలను కూడా 12 గంటల లోపు పూర్తి చేసుకోవాలని కూడా ప్రభుత్వం నుండి ప్రజలకు సమాచారం అందుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కర్ఫ్యూను పెంచాలనే నిర్ణయానికి సీఎం జగన్ వచ్చారట. హాసుపత్రుల్లో బెడ్ల సంఖ్య ను పెంచడంతో పాటు వైధ్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులను ప్రత్యేక శ్రద్ద పెట్టి పలు చోట్ల కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు ఈ నిబంధనలు అమలు చేయబోతున్నారు. కర్ఫ్యూ పెంపు విషయంను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
802186 525191Some actually nice stuff on this internet website , I enjoy it. 312006
178114 836157I havent checked in here for some time because I thought it was obtaining boring, but the last couple of posts are really excellent quality so I guess Ill add you back to my every day bloglist. You deserve it my friend. insurance guides 34155
220546 321236Its difficult to get knowledgeable folks on this topic, but the truth is be understood as what happens youre preaching about! Thanks 484679