తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే కరోనా కేసుల సంఖ్య పెరిగినా కొద్దీ ఏపీ లో కరోనా నిర్దారణ పరీక్షలు అంతకంతకు పెంచుతూ వెళ్లారు. ఇప్పటి వరకు ఏపీ లో కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య మిలియన్ మార్క్ చేరింది. నిన్నటి వరకు ఏపీలో కరోనా నిర్దారణ పరీక్షలు 10 లక్షలు పూర్తి చేసినట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
మొదటి లక్ష పరీక్షలకు 59 రోజులు పట్టగా తాజా లక్ష టెస్టులు కేవలం నాలుగు రోజులు మాత్రమే పట్టిందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి రోజు 34 వేలకు పైగా టెస్ట్ లు చేసే సామర్థ్యం ను ప్రభుత్వం కలిగి ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో జరిగిన టెస్టులు రికార్డ్ గా చెబుతున్నారు. జనాభా సగటు తో చూస్తే ఏపీ దేశంలోనే టాప్ గా ఉందన్నారు. ముందు చూపుతో ఎక్కువ టెస్ట్ లు చేయడం వల్ల ఎక్కువ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
624180 85089The posh distributed could be described as distinctive; customers are really yearning for bags can be a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels special offers 797034
623651 823163I certainly enjoyed the method that you explore your experience and perception of the area of interest 248585
840677 831657Rattling exceptional info can be identified on internet blog . 237006