రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు రూ.1,037 కోట్లకు అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. మొత్తంగా 9వేల కిలోమీటర్ల రహదారులు మరమ్మతులు చేయాలని.. టెండర్లు పిలిచి త్వరగా పనులు ప్రారంభించాలని ఆదేశించారు. నాణ్యతలో లోపం ఉంటే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆర్ డబ్ల్యూఎస్ లో పెండింగ్ లో ఉన్న రూ.800 కోట్ల బిల్లులకు, ఉపాధిహామీ పథకంలో పెండింగ్ బిల్లులు రూ.1900 కోట్లు వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. పీఎం గ్రామ సడక్ యోజన పెండింగ్ మొత్తం రూ.83కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించాలని ఆదేశించారు. స్వచ్ఛ సంకల్ప్ బిల్లులను త్వరలో చెల్లించాలని నిర్ణయించారు. వైఎస్సార్ జలకళ పథకంలో భాగంగా రైతులకు బోరు డ్రిల్లింగ్ డబ్బులు డీబీటీ పద్ధతిలో రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలని ఆదేశించారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోర్లు వేయాలని.. 5-10 ఎకరాలు ఉన్న రైతులకు ఉచితంగా డ్రిల్లింగ్ మాత్రమే చేయాలని అన్నారు.
650707 912044This really is a good subject to speak about. Sometimes I fav stuff like this on Redit. I dont think this would be the most effective to submit though. Ill take a look about your website though and submit something else. 199106
310261 573026Hello, Neat post. There is an concern along together with your internet site in internet explorer, might test thisK IE nonetheless could be the marketplace chief and a big section of individuals will pass over your outstanding writing due to this difficulty. 452534
I love this site – its so usefull and helpfull. [url=https://www.piebly.com/bbs/board.php?bo_table=free&wr_id=883807]acheter propranolol en Argentina[/url]