ఈ ఏడాది కరోనా కారణంగా ఆలస్యంగా ఆరంభం అయిన ఐపీఎల్ మ్యాచ్ లు ఇప్పటికే జనాలు లేక బోసిపోయినట్లుగా అనిపిస్తున్నాయి. యూఏఈలో జరుగుతున్న ఈ మ్యాచ్ లను టీవీలో అయినా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న ప్రేక్షకులకు వరుసగా నిరాశే మిగులుతుంది. ఈసారి జట్ల ప్రదర్శణ విషయంలో అన్ని జట్ల అభిమానులు నిరాశతో ఉన్నారు. ముఖ్యంగా ధోనీ జట్టు ప్రదర్శణ ఇప్పటి వరకు వారికి సంతోషంగా లేరనే విషయం తెల్సిందే. తాజాగా ఐపీఎల్ నుండి ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు గాయాల కారణంగా తప్పుకోవడంతో ప్రేక్షకులు మరింతగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
టీం ఇండియా సీనియర్ ఆటగాడు అయిన భువనేశ్వర్ కుమార్ మరియు అమిత్ మిశ్రాలు గాయాల కారణంగా ఇండియాకు తిరిగి రాబోతున్నారు. భువనేశ్వర్ కు చెన్నైతో జరిగిన మ్యాచ్ సందర్బంగా తుంటికి గాయం ఏర్పడింది. దాంతో అతడు తాజాగా ముంబయితో జరిగిన మ్యాచ్ లో కూడా ఆడలేక పోయాడు.
నొప్పి మరీ ఎక్కువగా ఉండటంతో ఇక ఈ సీజన్ లో ఆడటం కష్టమే అంటూ అతడు ఇండియా తిరిగి వచ్చేయబోతున్నాడట. మరో వైపు ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్ర కూడా వేలి గాయం కారణంగా టోర్నీ నుండి దూరం అవ్వబోతున్నట్లుగా నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఇప్పటికే రైనా వంటి స్టార్ ఆటగాడు వెళ్లి పోగా ఇప్పుడు వీరిద్దరు కూడా తప్పుకోవడంతో ఐపీఎల్ కళ తప్పినట్లయ్యింది.
215672 876828This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 438443
785613 375505The next time Someone said a weblog, I hope that it doesnt disappoint me just as significantly as this. Come on, man, I know it was my choice to read, but When i thought youd have some thing intriguing to say. All I hear is actually a handful of whining about something you can fix inside the event you werent too busy looking for attention. 125011
204081 508262It is truly a fantastic and beneficial piece of info. Im happy that you just shared this valuable info with us. Please stay us informed like this. Thank you for sharing. 690706
882887 795854really great post, i surely love this website, keep on it 322653