ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. ఈ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయన్ను హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనిపై వైద్యులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే క్రమంలో వారం రోజులుగా ఆయన దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొన్నారు. పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా జరుపుకున్నారు. నిన్ననే ఆయన హైదరాబాద్ కు తిరిగొచ్చారు.
మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. గౌతమ్ రెడ్డి ఆమధ్య కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గౌతమ్ రెడ్డి మృతి వార్తతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్తున్నారు.
651840 519773The posh distributed could be described as distinctive; customers are in fact yearning for bags is a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels unique offers 505651
25665 478530hi, your web site is really great. I truly do appreciate your give excellent results 868956
Wow cuz this is very helpful work! Congrats and keep it up. [url=http://historicaltruth.net/bbs/board.php?bo_table=free&wr_id=1035050]effettua un acquisto online di progesterone senza prescrizione in Italia[/url]