దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన ఎక్కువ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటే అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో 15 రోజుల పాటు కరోనా క్యాంపెయిన్ ను నిర్వహించాలని ఆదేశించారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వ సిబ్బంది ఎల్లవేలలా సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు. బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఆదేశించారు. మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్ తప్పనిసరి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాలేజ్ లు మరియు స్కూల్స్ ల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత కఠిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కాలేజ్ యాజమాన్యాలను హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏప్రిల్ 1 నుండి ఒంటి పూట బడులను పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు అత్యంత సీరియస్ గా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. 24 గంటల్లో 310 కేసులు నమోదు అవ్వడంతో అధికారులు పరిస్థితి సీరియస్ గా ఉందని అంటున్నారు.
532550 74962Just wanna input on couple of general things, The site layout is perfect, the articles is actually great : D. 722460
713781 616028so considerably excellent details on here, : D. 355253
959949 27015bless you with regard to the specific blog post ive really been looking regarding this kind of details on the web for sum time right now as a result cheers 57216
693501 585546light bulbs are great for lighting the home but stay away from incandescent lamps because they generate so considerably heat;; 623090
82463 161484Awesome inkling Grace! ego was luxurious youd bring about this about your biz bump into upstanding lineage. We reason you! 102025