Switch to English

రాశి ఫలాలు: బుధవారం 21 జూలై 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:36
సూర్యాస్తమయం: సా.6:34
తిథి: ఆషాఢ శుద్ధ ద్వాదశి మ.2:38 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: సౌమ్యవాసరః (బుధవారం)
నక్షత్రము: జ్యేష్ఠ సా.5:40 వరకు తదుపరి మూల
యోగం: బ్రహ్మం మ.3:47వరకు తదుపరి ఐంద్రం
కరణం: భాలవ మ.2:38 వరకు తదుపరి కౌలవ రా.2:59 వరకు
వర్జ్యం: రా.1:09 నుండి 2:39 వరకు
దుర్ముహూర్తం: ఉ.11:40నుండి మ.12:32 వరకు
రాహుకాలం: మ.12:00 నుండి 1:30 వరకు
యమగండం:ఉ.7:30 నుండి 9:00 వరకు
గుళికా కాలం : ఉ.10:45 నుండి మ.12:22 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:19 నుండి తె.5:07 వరకు
అమృతఘడియలు:ఉ.10:26 నుండి 11:54 వరకు
అభిజిత్ ముహూర్తం: లేదు

ఈరోజు (21-07-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: శారీరక మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాక చికాకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

వృషభం: నూతన వస్తు వాహన సౌకర్యాలు పొందుతారు. శారీరక మానసిక ఆనందానికి కొదవ ఉండదు. చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. బంధు మిత్రుల సమాగమనం ఆనందం కలిగిస్తుంది.

మిథునం: చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృ వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

కర్కాటకం: ప్రయాణాలలో మార్పులు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులలో తొందరపాటు పనిచేయదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో భాగస్తులతో సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ విషయాలలో స్థిరత్వం లోపిస్తుంది. సంతాన విద్యా విషయాలు నిరాశ పెరుగుతుంది.

సింహం: చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమై ఆటంకాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధువుల నుంచి విమర్శలు అధికమౌతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు వాయిదా వెయ్యడం మంచిది.

కన్య: సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

తుల: ఆత్మీయులతో మనస్పర్ధలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం: పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున విందు వినోదాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారమున కొన్ని విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

ధనస్సు: కుటుంబ వ్యవహారాలు నిరుత్సాహకరంగా సాగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తికాకా చికాకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగములలో అధికారుల నుండి వ్యాపారాలలో ఇబ్బందులు కలుగుతాయి.

మకరం: అవసరానికి ఆప్తుల నుండి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతాన విద్యా, ఉద్యోగ విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అప్పగించిన విధులు సమర్దవంతంగా నిర్వహిస్తారు.

కుంభం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆర్ధిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి తొలగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వాహన క్రయ విక్రయాలలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మీనం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కలిసిరావు. గృహమున కొందరి ప్రవర్తన నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...