జూలై 23 నుంచి తెలంగాణలో ధియేటర్లను తెరుచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం మరో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2018లో ధియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలును రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ.. పార్కింగ్ కు ఫీజు వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నష్టాల్లో ఉన్న ధియేటర్లకు ఈ ఉత్తర్వులు ఊరట ఇచ్చేవనే చెప్పాలి.
అయితే.. మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్ క మాత్రం ఎప్పటిలానే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదనే తేల్చి చెప్పింది. వీటికి గతంలో జారీ చేసిన ఉత్తర్వులే ఉంటాయని స్పష్టం చేసింది. ధియేటర్ల వద్ద ఎక్కువ సంఖ్యలో వాహనాలు నిలిపివేయడంతో పర్యవేక్షణ లేక శాంతిభద్రతల అంశం వెలుగుచూసింది. దీంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరిస్తూ పార్కింగ్ ఫీజు వసూలు చేసి పర్యవేక్షించాలని ఆదేశించింది.
7725 689039Some really superb info , Sword lily I discovered this. 644422
549173 851144Id always want to be update on new articles on this internet website , saved to favorites ! . 703391
883276 545057Thank her so significantly! This line is move before dovetail crazy, altarpiece rather act like habitual the economizing – what entrepreneur groovy night until deal with starting a trade. 603171
69132 500300Yay google is my world beater helped me to uncover this wonderful internet website ! . 849275