Switch to English

6నెలల చిన్నారికి సంజీవని.. ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు’ కరోనా బాధితులు ఎందరినో ఆదుకుంటున్నాయి. ఈక్రమంలో ఓ ఆరు నెలల పసిపాపకు చిరంజీవి అందించిన ఆక్సిజన్ సిలిండర్ సంజీవనిలా మారి ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంకు చెందిన సోమా రామకృష్ణ, లక్ష్మీ దంపతులు. వారి ఆరు నెలల  పసిపాప నిషితకు కరోనా సోకింది. పాపను కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 14 రోజుల చికిత్స అందించారు. నెగటివ్ రావడంతో ఇంటికి తీసుకొచ్చారు. అయితే.. అనుకోకుండా చిన్నారికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. దీంతో పాప శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది.

వెంటనే తల్లిదండ్రలు చిన్నారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఆక్సిజన్ సిలిండర్ కసం చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన చిరంజీవి అభిమానులు హుటాహుటిన పాప ఇంటికి సిలిండర్ చేర్చారు. ప్రస్తుతం చిన్నారికి ఇంట్లోనే ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇప్పటివరకూ రెండు సిలిండర్లు అందించారు. అవసరమైతే మరిన్ని సమకూర్చేందుకు సిద్ధమని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంది. ఫోన్ చేసిన వెంటనే స్పందించిన చిరంజీవి అభిమానులకు, సిలిండర్ ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవికి చిన్నారి తల్లి లక్ష్మి కృతజ్ఞతలు చెప్తోంది. రెండు రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో సిలిండర్లు అందిస్తూ ఎందరినో ఆదుకుంటున్నారు.

23 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో నెలకొల్పిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారానే ఈ చారిటీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. సీసీటీలో మెగా అభిమానులు చేస్తున్న రక్తదానం, నేత్రదానంతో చిరంజీవి వారిపై పెట్టుకున్న ఆశలు నిజమవుతున్నయి. ఇప్పుడు మరో మెగా సేవతో చిరంజీవి వారిపై పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందించే కార్యక్రమం చేపట్టారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక్కో ఆక్సిజన్ బ్యాంక్ నెలకొల్పారు. వీటన్నింటిని అభిమానులే పర్యవేక్షిస్తున్నారు. ఆక్సిజన్ అవసరమైన వారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. మెగా అభిమానులు ఆక్సిజన్ సిలిండర్ ఉచితంగా అందిస్తున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...