Switch to English

మెగా ఆక్సిజన్ బ్యాంక్స్: వీటికెందుకు ఆ ప్రచారం దక్కట్లేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ప్రభుత్వాలు, సంక్షేమ పథకాల్ని అందించేది ఖజానా నుంచి ఖర్చు చేసే నిధులతోనే. వాటికే బోల్డంత ప్రచారం అవసరమవుతోంది ఇటీవలి కాలంలో. కోట్లు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ ప్రచారం కోసం. ఇంకోపక్క, తమ సొంత మీడియా సంస్థల ద్వారా ఇచ్చుకునే అదనపు ప్రచారం కోసం, తెరవెనుకాల ఆమ్యామ్యాలు సరే సరి.

ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. ఎవరు అధికారంలో వున్నా నడిచే పబ్లిసిటీ స్టంట్స్ దాదాపుగా ఒకేలా వుంటాయి. ఆయా మీడియా సంస్థల్లో పనిచేసినవారికి, తాము అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులతో సత్కరించడం ఓ ఆనవాయితీగా తయారైంది. సరే, ఈ వ్యవహారాలు ఇప్పుడెందుకు.? అంటారా.! మెగాస్టార్ చిరంజీవి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ సమస్య తలెత్తడం, చాలామంది ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు కోల్పోవడం తెలిసిన విషయమే. బాధితులకు ఆక్సిజన్ అందకపోవడమంటే, అది ప్రభుత్వాల వైఫల్యం. ఆ లెక్కన, ఆక్సిజన్ అందక ఎవరు చనిపోయినా.. అది ప్రభుత్వ హత్యగానే భావించాలి. ఆ రాజకీయ వ్యవహారాల్ని పక్కన పెడితే, చిరంజీవి ఇప్పటికే బ్లడ్ మరియు ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు.

తాజాగా ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేశారు. ఓ వ్యక్తి, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తే, అలాంటి వ్యక్తిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి కదా.? సరే, ప్రభుత్వాలు ప్రోత్సహించలేదు.. మీడియా మాటేమిటి.? సోనూ సూద్ సాయం చేస్తున్నాడు.. చిరంజీవి ఏం చేస్తున్నాడు.? చేపల పులుసు వండుతున్నాడా.? అని విమర్శించిన మీడియా సంస్థలు, కొందరు రాజకీయ నాయకుల నోళ్ళు ఇప్పుడెందుకు పెగలడంలేదు.? కరోనా నేపథ్యంలో ప్లాస్మా చికిత్సకి డిమాండ్ పెరిగింది.. చిరంజీవి బ్లడ్ మరియు ఐ బ్యాంక్ నుంచి పెద్దయెత్తున ప్లాస్మా డొనేషన్లు జరిగాయి.

చిరంజీవి అభిమానుల్లో చాలామంది స్వచ్ఛందంగా ప్లాస్మా డొనేషన్స్ చేశారు. కానీ, ఇవేవీ ప్రచారానికి నోచుకోలేదు. అయినా, ప్రచారం కోసం చేసేవి అయితే పబ్లిసిటీ కోసం పాకులాడాలేమోగానీ.. ఆ అవసరమైతే చిరంజీవికి లేదు. చిరంజీవి ఓ వైపు ఇలా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తోంటే, జనసేన పార్టీ తరఫున జనసైనికులు గత కొద్ది రోజులుగా అవసరమైనవారికి ఇంటివద్దకే ఆక్సిజన్ సిలెండర్లను అందిస్తున్నారు.. అదీ సొంత ఖర్చులతో.

నిజానికి, మొదటి వేవ్ సమయంలో కూడా చాలా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలెండర్లు అందించారు జనసైనికులు. అలా గత ఏడాది జనసైనికులు సమకూర్చిన ఆక్సిజన్ సిలెండర్లు ఈ ఏడాది చాలామంది కరోనా బాధితుల ప్రాణాల్ని కాపాడాయి. అవేవీ కొందరు రాజకీయ నాయకులకి, మీడియాకి కనిపించవు. ఎందుకంటే, వాళ్ళ కళ్ళన్నీ రాజకీయ పార్టీల జెండాలతో కప్పివేయబడ్డాయి మరి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...