Switch to English

ఇన్‌సై‘డర్’ ట్రేడింగ్: ఎవరు, ఎవరితో లాలూచీ పడ్డారో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతి లో భూముల వ్యవహారానికి సంబంధించి ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ, ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆరోపించడం, అధికారంలోకి వచ్చాక, ఆ దిశగా విచారణ షురూ చేయడం తెలిసిన సంగతులే. ‘చంద్రబాబు, చినబాబు (లోకేష్) జైలుకు వెళ్ళడం ఖాయం..’ అంటూ వైసీపీ నేతలు చేసిన పబ్లిసిటీ స్టంట్లు అన్నీ ఇన్నీ కావు.

లక్ష కోట్ల రూపాయల అవినీతి.. 35 వేల ఎకరాల భూ కుంభకోణం.. అని ఆరోపణలు చేసిన వైసీపీ, చివరికి అధికారంలోకి వచ్చాక, 4 వేల ఎకరాల్లో అక్రమాలు జరిగాయంటూ కొత్త కథ వినిపించింది. పోనీ, ఆ కథలో అయినా చిత్తశుద్ధి వుందా.? అంటే అదీ కన్పించడంలేదాయె. దర్యాప్తు సంస్థలకు ఈ కేసుకి సంబంధించి ఎలాంటి సెక్షన్లు పెట్టాలో తెలియనంత అయోమయ స్థితి వుందంటే, ఇది టీడీపీని కాపాడేందుకు వైసీపీ వేసిన స్కెచ్.. అన్న అనుమానం కొందరు రాజకీయ విశ్లేషకుల్లో కనిపిస్తోంది.

‘ఐపీసీ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి వర్తించదు.. అసలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనడంలో అర్థమే లేదు..’ అని న్యాయస్థానం తేల్చేసిందంటే, ప్రభుత్వం తరఫు వాదన ఎంత అర్థరహితంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అయితే, హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. అసలు ఐపీసీనే ఈ వ్యవహారానికి వర్తించదని హైకోర్టు తేల్చేశాక, సుప్రీంకోర్టులో సైతం ఇందుకు భిన్నంగా తీర్పు వస్తుందని ఎలా అనుకోగలం.? అన్నది కొందరు రాజకీయ పండితుల, న్యాయ పండితుల ఉవాచ.

ఒక్కటి మాత్రం నిజం.. అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసింది. అప్పటి అధికార పార్టీ నేతలు చాలామంది అమరావతి కారణంగా లబ్ది పొందారు.. అదీ అనూహ్యమైన రీతిలో. కనీ వినీ ఎరుగని రీతిలో అమరావతి పేరు చెప్పి దోచుకున్నారు తెలుగు తమ్మళ్ళు. ఈ విషయమై వైసీపీ చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కానీ, ఇప్పుడు వైసీపీ చేస్తోన్నదేంటి.? ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ‘రెట్టలు’ (ట్వీట్లు, కామెంట్లు) వేయడం తప్ప, అమరావతి కుంభకోణాన్ని అధికార వైసీపీ నిరూపించలేకపోతోంది. వైసీపీ, టీడీపీ మధ్యనున్న ‘అవగాహన’ కారణంగానే ఇదంతా జరుగుతోందా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...