ఏపీలో పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఉగాదికి చేపట్టాల్సిన ఈ కార్యక్రమం వాయిదా వేస్తూ వస్తోంది జగన్ సర్కార్.
అయితే ఈ రోజు ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. తన అనుచరులతో కలిసి ఆయన ధర్నా నిర్వహించారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో అర్హులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి కలెక్టర్ బంగ్లా వద్దకు చేరుకున్నారు.
ఇళ్ళ స్థలాలు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ భాస్కర్కి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్… అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే తన ఆందోళనను విరమించారు.
.
అంతా బాగానే ఉన్నా… అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా నిరసన చేపట్టాల్సి రావటం.. రాజకేయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది..
398363 470762I dont normally take a look at these kinds of websites (Im a pretty shy person) – but even though I was a bit shocked as I was reading, I was surely a bit excited as effectively. Thanks for giving me a big smile for the day 30032
279582 966207Genuinely instructive and wonderful structure of content material material , now thats user friendly (:. 206190
407494 142101I like you weblog (dsol, je suis francais, je parle mal anglais) 334684
846215 908624Exceptional read, I just passed this onto a colleague who was doing a bit research on that. And he really bought me lunch as I found it for him smile So let me rephrase that: Thank you for lunch! 505098