Switch to English

మాకు కూడా పరీక్షలు వద్దు బాబోయ్‌ అంటున్న తెలుగు విద్యార్థులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారి పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. అందులో ఒకటి విద్యారంగం. విద్యార్థుల జీవితాలతో ఈ మహమ్మారి ఆట ఆడుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక సంవత్సర కాలంను వృదా అయ్యేలా చేస్తుంది. విద్యార్థుల జీవితంలో ఒక సంవత్సరం అంటే ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విపత్తు సమయంలో పరీక్షలు నిర్వహించలేము అంటూ కొన్ని రాష్ట్రాలు ప్రకటించగా కొన్ని రాష్ట్రాలు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షల నిర్వహణకు సిద్దం అయ్యాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థిని విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ప్రకటించగా కర్ణాటక విద్యార్థులు కూడా తమకు పరీక్షలు వద్దంటూ ప్రచారం మొదలు పెట్టారు. పరీక్షల కంటే జీవితం ముఖ్యం, ఈ విపత్తు సమయంలో పరీక్షలు అంటూ పెడితే వైరస్‌ మరింతగా విజృంభించి బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థిని విద్యార్థుల పాలిట శాపంగా మారుతుందని వారు ఆందోళన చేస్తున్నారు. కర్ణాటక విద్యార్థుల తరహాలోనే తెలుగు విద్యార్థులు కూడా తమకు పరీక్షలు వద్దు బాబోయ్‌ అంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం మొదలు పెట్టారు.

ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో భవిష్యత్తు గురించి ఆలోచించడం అవివేకం అవుతుంది. అసలు భవిష్యత్తు ఉంటుందా లేదా అనే విషయం గురించి ఆలోచించాలంటూ విధ్యార్థులు అంటున్నారు. భవిష్యత్తు అనేది ఉంటే అప్పుడు ఏమైనా చేయవచ్చు. ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచిస్తే అసలు భవిష్యత్తు ఉండకుండా పోవచ్చు అంటూ కొందరు విద్యార్థులు లాజికల్‌గా నెట్టింట పోస్టులు పెట్టి పరీక్షలను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు కాలేజ్‌లు ఆన్‌ లైన్‌ ద్వారా క్లాస్‌లు నిర్వహించి పరీక్షలు పెట్టేందుకు సిద్దం అవుతున్నాయి.

కొన్ని కాలేజ్‌లు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలకు సిద్దం అవుతుండగా మరి కొన్ని కాలేజ్‌లు మాత్రం పాత విధానంలోనే సామాజిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అంటున్నారు. ఆ పరీక్షలను తప్పించుకునేందుకు కొందరు సోషల్‌ మీడియాలో పరీక్షలు వద్దు భవిష్యత్తు ముద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు. కాని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం పరీక్షలు పెట్టకుండా ప్రమోట్‌ చేసేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...