దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారిని కోతులు మరింతగా భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మీరట్లో కరోనా అనుమానితుల నుండి స్వీకరించిన శాంపిల్స్ను కొన్ని కోతులు మింగేయడంతో ప్రస్తుతం ఆ కోతులు ఎక్కడ ఉన్నాయి, వాటి ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుందా అంటూ వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా టెస్టింగ్ కిట్స్ను అజాగ్రత్తగా పెట్టినందుకు గాను ఇప్పటికే అధికారులపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
టెస్టింగ్ కిట్స్ను కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా మోసుకు వెళ్లడం చూసిన కోతులు అతడిపై దాడి చేసి వాటిని ఎత్తుకు వెళ్లాయి. వాటిని కోతులు ఏమనుకున్నాయో లేదంటే వాటిని తినేవి అనుకున్నాయో లేదా వాటితో ఆడుకోవాలనుకున్నాయో కాని లాక్కు వెళ్లాయి. కొన్ని వాటిని నోట్లో పెట్టుకుని పడేయగా కొన్నింటిని మింగేశాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. స్థానికులు కొన్ని రోజుల పాటు కోతులతో జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు అంటున్నారు.
918007 176141Excellent weblog here! following reading, i decide to buy a sleeping bag ASAP 688963
219116 757500Deference to web site author , some wonderful entropy. 94409
605274 876911Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 221711
554014 36950Hey There. I discovered your weblog utilizing msn. That is a quite smartly written article. I will make sure to bookmark it and come back to read far more of your valuable information. Thanks for the post. I will certainly return. 844746