Switch to English

ఏపీలో కరోనా లెక్కలు తగ్గాయ్‌.. కండిషన్స్‌ అప్లయ్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గాయ్‌. నిన్నటి లిస్ట్‌లో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137గా పేర్కొంది ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ. కానీ, చిత్రంగా ఈ రోజు 68 కొత్త కేసులు నమోదైతే, మొత్తం లెక్కని 2100గా చూపిస్తోంది. ఇక్కడ ‘మతలబు’ ఏంటి.? అని అంతా విస్తుపోతున్నారు.

అయితే, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా నమోదైన కేసులు 2100 అట. వీటికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారి లెక్క కలిపితే, ఇంకాస్త ఎక్కువట. అంటే, మైగ్రెంట్స్‌ లిస్ట్‌ని అసలు లిస్ట్‌ నుంచి వేరు చేశారన్నమాట. ఆ మైగ్రెంట్‌ లెక్క 105. దీనర్థం, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 2205 అవుతుంది.

తెలంగాణలో నిన్న మొత్తంగా 41 కేసులు నమోదు కాగా, అందులో 10 మైగ్రెంట్‌ కేసులు. దేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళేందుకు అవకాశాలు కల్పిస్తున్న దరిమిలా, ముందు ముందు ఈ మైగ్రెంట్‌ లెక్కలు మరింత పెరగబోతున్నాయి. ఈ తరుణంలో ‘గందరగోళపు లెక్కలు’ ఏమంత సమర్థనీయం కాదు. మన దేశంలోకి కరోనా వచ్చిందే.. మైగ్రెంట్స్‌ వల్ల. ఇతర దేశాల నుంచి ఈ కరోనా తొలుత మన దేశంలోకి వచ్చింది. ఆ తర్వాత అది సామాజిక వ్యాప్తి వరకూ చేరుకుంది.

ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కస్‌కి వెళ్ళి అక్కడ కరోనా అంటించుకుని వచ్చినవారిని మైగ్రెంట్స్‌ అని అనలేం కదా. చెన్నయ్‌ కోయంబేడు మార్కెట్‌కి వెళ్ళి కరోనా అంటించుకుని వచ్చినవారిని కూడా ప్రత్యేకంగానే చూపుతున్నా, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కేసులుగానే భావిస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఎక్కువగా లేదని చెప్పడానికేనా ఈ ‘వేరే’ లెక్క.? అన్న అనుమానం కలుగుతోంది అందరికీ. 2 లక్షలకు పైగా కరోనా టెస్టులు చేసి ‘ఘనతను’ సొంతం చేసుకున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడీ గందరగోళం లెక్కలతో అభాసుపాలవుతుండడం దురదృష్టకరం.

ఇదిలా వుంటే, కరోనా క్యాపిటల్‌గా మారిన కర్నూలులో ఈ రోజు కొత్త కేసులు ఏవీ నమోదు కాకపోవడం ఆహ్వానించదగ్గ విషయం. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా రెండు కొత్త కేసులు నమోదవడం గమనార్హం. నెల్లూరులో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 12 కోయంబేడు లింకులున్నవి. చిత్తూరులో మొత్తంగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గుంటూరులో ఐదు కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా జిల్లాల్లో చెరో కేసు నమోదయ్యింది. వెస్ట్‌ గోదావరిలో ఓ కేసు నమోదయ్యింది.

ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనాతో మరణించినవారి సంఖ్య 48 కాగా, 1192 మంది కోలుకున్నారు. 860 మంది చికిత్స పొందుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

నవరత్నాలు ప్లస్సు కాదు.. నవ రంధ్రాల తుస్సు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. నవ రంధ్రాల తుస్సు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...