Switch to English

తెలంగాణలో లెక్క తక్కువ చూపిస్తున్నారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచీ గట్టి చర్యలే చేపట్టింది. లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్ పదేపదే స్పష్టం చేస్తూ వచ్చారు. రెండోసారి లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కూడా ఆయన గట్టి వైఖరే కనబరిచారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు.. ఆర్థికంగా నష్టపోతే అప్పో సప్పో చేసి పూడ్చుకోవచ్చు అని చాలాసార్లు చెప్పారు.

లాక్ డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రాని కంటే కాస్త ముందుకే ఉంటున్నారు. జనతా కర్ఫ్యూ ఒకరోజు పాటించాలని మోదీ పిలుపునిస్తే.. రెండు రోజులు చేద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ రెండో విడతను మే 4 వరకు కేంద్రం పొడిగిస్తే.. తెలంగాణలో ఈనెల 7 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వొచ్చని కేంద్రం వెసులుబాటు కల్పిస్తే.. రాష్ట్రంలో అలాంటివి వేటికీ ఆయన అనుమతించలేదు. తాజాగా కేంద్రం లాక్ డౌన్ ను మే 17 వరకు ప్రకటించగా.. 21 వరకు దీనిని పొడిగించే యోచనలో కేసీఆర్ ఉన్నారు.

పైగా సడలింపుల విషయంలోనూ ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సడలింపులు ఇవ్వాలా, వద్దా? ఇస్తే ఎలా ఇవ్వాలి వంటి అంశాలపై సుదీర్ఘంగా అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఇలా లాక్ డౌన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న తెలంగాణ సర్కారు.. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఎక్కువయ్యాయి.

కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా చేయడంలేదని, నమోదైన కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే మరణాల సంఖ్యను సైతం సరిగా వెల్లడించడంలేదని అంటున్నారు. కేంద్రం నుంచి మూడు రోజుల పర్యటకు వచ్చిన బృందం తన పర్యటనను పొడిగించుకోవడానికి కారణం ఇక్కడి లెక్క తేల్చడానికేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదే సంగతిని మంత్రి ఈటల రాజేందర్ ని అడిగితే తాము కేసులను దాచిపెట్టడంలేదని పేర్కొన్నారు. ఎడాపెడా పరీక్షలు చేయకుండా కేవలం వైరస్ చైన్ తెగ్గొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. నిజానికి తెలంగాణలో సెకండరీ కాంటాక్టు కేసులకు పరీక్షలు నిర్వహించడంలేదని చాలామంది వైద్య సిబ్బంది చెబుతున్నారు. సూర్యాపేటలో కేసుల సంఖ్య భారీగా పెరగడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేకపోయినా కరోనా పాజిటివ్ గా తేలుతున్న తరుణంలో.. ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించడం మంచిదని సూచిస్తున్నారు. లేకుంటే అలాంటివారంతా గుప్తవాహకాలుగా కరోనా వ్యాప్తి మరింత ప్రబలడానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత దారుణ పరిస్థితులు చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో ముందుంటున్న తెలంగాణ సర్కారు.. పరీక్షల విషయంలో కూడా ఇంతే కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...