ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు ఈ మోడల్ ను అనుసరించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్.. జగన్ ను ఈ విషయంలో ప్రశంసించి తాను కూడా వాలంటీర్లను నియమిస్తున్నట్టు ప్రకటించారు.
తాజాగా బ్రిటన్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఏపీని ఆదర్శంగా తీసుకుందా లేదా అనే అంశాన్ని పక్కనపెడితే.. కరోనాపై పోరుకు వాలంటీర్లను నియమించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లను నియమించనున్నట్టు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
అయితే, ఏకంగా 5.6 లక్షల మంది ముందుకొచ్చారు. కరోనా వైరస్ నియంత్రించే చర్యల్లో నేషనల్ హెల్త్ సర్వీస్ కు వీరు సేవలందిస్తారు. ఈ విషయాన్ని బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హంకూక్ తాజాగా వెల్లడించారు.
వాలంటీర్ల వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టే వీలుంటుంది. ఈ నేపథ్యంలోనే జగన్ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు. ఇప్పుడు వారి సేవలు కరోనా నియంత్రణ చర్యల్లో బాగా ఉపకరిస్తున్నాయి. అందుకే పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థపై ఆసక్తి చూపిస్తున్నాయి.
515705 324396I likewise conceive thus, perfectly written post! . 330696
683912 26775Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 464542
661238 244936Pretty section of content. I just stumbled upon your site and in accession capital to assert that I get in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you access consistently fast. 68292